తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. �
భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. తెలంగాణను ఆగం చేసేందుకు కుట్రలు పన్నుతున్నది. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నది. రెచ్చగొట్ట�
వచ్చే నెల మొదటి వారంలో ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ�
Errabelli Dayakar rao | దేశంలోనే అత్యంత ప్రజాదరణ, అత్యధిక సభ్వత్వాలు కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భవిష్యత్తు, ప్రజల అభిమానం లేని ప్రతిపక్షలతో ఒరిగేదేమీ లేదన్నారు.
బీజేపీని ఎదుర్కొనే సత్తా టీఆర్ఎస్కు ఉన్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. బీజేపీని అడ్డుకొనేందుకే మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం బీజేపీని ఎదుర్కొనే స్థ�
మీ చేతుల్లో ఉండే అత్యంతశక్తిమంతమైన ఆయుధం ఓటు ఆలోచించి ఓటు వేయాలి మునుగోడును ఫ్లోరైడ్ రహితంగా మార్చుకున్నాం మునుగోడు ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ప్రజావ్య�
Chada Venkat Reddy | బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్కే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలో తాము టీఆర్ఎస్కు మద్దుతు పలుకుతున్నామని చెప్పారు
టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని పంచాయతీరాజ్శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలం లో చెన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్త�
భారీగా చేరిన కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు కండువాలు కప్పిన విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు/సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 18 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసలు జో�
మొయినాబాద్ మండలం చిలుకూరు రెవెన్యూలోని మృగవని ఫారెస్టులో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం డ్రోన్ సాయంతో సీడ్ బాల్స్ను వేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, దేవాదాయ శాఖ మం
టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, అందుకే ప్రజలు ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని ఎన్జీకొత్తపెల్లి, ఉప్పలంచ గ్రామాలకు చెందిన 50 కుటుంబాల వారు వివిధ పార్టీల నుంచి ఆ పార్టీ యువ న�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో మర్రిగూడ మండలం నుంచి వైస్ ఎంపీపీ కట్కూరి వెంకట�
మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో భారీగా చేరిక మునుగోడులో మరింత బలంగా టీఆర్ఎస్ మర్రిగూడ, ఆగస్టు 17: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో �