నాగారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాలను చూసిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో టీఆర్ఎస్లో భారీగా చేరికలు జరుగుత�
Marriguda | నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు వరుసగా గులాంబీ కండువాలు కప్పుకుంటున్నారు
ఈ సందర్భంగా పలువురు సర్పంచులతో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు తగిన గౌరవమిచ్చే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష�
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గులాబీ గూటికి వలసలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు వరుసగా టీఆర్ఎస్లోకి క్యూకడుతున్నా
కమ్మర్పల్లి, ఆగస్టు 16: పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్.. మాట తప్పడంతో రైతుల్లో నెలకొన్న అసంతృప్తి ఎక్కడికక్కడ వ్యక్తమవుతూనే ఉన్నది. బోర్డు తెచ్చేదాక గ్రా�
చైతన్యానికి మారుపేరైన మునుగోడు గడ్డ మీద కాషాయ పార్టీని కాలుపెట్టనివ్వబోమని ఇటు కాంగ్రెస్ శ్రేణులు, అటు తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అనుచరులు శపథం చేస్తున్నారు.
కాంగ్రెస్తో మునుగుడే.. రాజగోపాల్తో రెంటికి చెడ్డ రేవడే కారెక్కడానికి బారులు తీరుతున్న విపక్ష నేతలు మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్సే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం కారుదే వానకాలం నేతలను న
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరారు. పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు �
పరిగి, ఆగస్టు 14 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నాయకులు చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని
నల్లగొండ : మునుగోడులో టీఆర్ఎస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో పలు అభవృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప�
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మోదీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు యుద్ధం ప్రకటించాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఈవీఎంలు, డబ్బు, మీడియాను బీజేపీ పావులుగా వాడుకుంటున్నదని తీవ్రంగా మండిపడ్డాయి.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వలా భం కోసమే రాజీనామా చేశారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20న సీఎం కేసీఆర�
హైదరాబాద్, ఆగస్టు 12 : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు, రాంభోజీ గూడెం గ్రామాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని మంత్రుల ని
మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతామని గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో చెప్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో గెలిచినట్టే మునుగోడులోనూ గెలిచితీరుతామని ధీమా