సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 4 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్నారాయణపురం మం డలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కూస�
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల, దేవులమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ
ఉపఎన్నికలో టీఆర్ఎస్కే మద్దతు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 4: తెలంగాణలో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించి, రాజకీయ లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్న బీజేపీని మునుగోడు ఉప
తెలంగాణ అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి ట్విటర్ వేదికగా చురకలంటించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీ
నల్లగొండ : నాకు పదవులు అవసరం లేదు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తా అని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట వ్యాప్తంగా మునుగోడు ఉ�
ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్క
కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండకేంద్రంలో పర్యటించారు. ఓ రేషన్ షాపుకెళ్లి ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని అడిగారు. ఈ విషయమై కలెక్ట�
మరింత దూకుడు పెంచిన గులాబీ పార్టీ సంక్షేమం అమలులో ముందంజ టీఆర్ఎస్ గూటికి వలసల పర్వం పల్లెనిద్రతో సమస్యల పరిష్కారానికి మంత్రి నిరంజన్రెడ్డి కృషి వజ్ర సంకల్పం పేరుతో అధికారులకు అసైన్మెంట్ వనపర్తి,
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆత్మకూరు, సెప్టెంబర్ 2: టీఆర్ఎస్లోకి వచ్చిన ప్రతిఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందని, టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ఇంటిపార్టీ అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మ�
బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చ�
మునుగోడులో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాయేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై రోజు రోజుకూ విశ్వసనీయత పెరగడమే ఇందుకు కారణమన్నారు. మునుగోడు నియ�
బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా నిధులు, పథకాలు ఇస్తారని ఆశపడ్డానని, కానీ, ఆమె అన్నీ అబద్ధాలే మాట్లాడారని రాష్ట్ర శాసన సభాప
కేంద్ర పథకాల పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని తెలంగాణపై కేంద్రం మంత్రి నిర్మలాసీతారామన్ అసత్యాలు మాట్లాడారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఏయే పథకం మార్చామో చెప్పాలని ఆయన డిమా�
తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారమన్ ప్రధానిస్థాయిన దిగజార్చేలా మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. మ�