మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అని రాష్ట్రంలోని 17 గౌడ సంఘాల నాయకులు ప్రకటించారు. గౌడ సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తాము ఉ�
మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. మునుగోడు అభివృ�
ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానేనని ఆర్ అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడులో తనతోపాటు ప్రచారంలో పాల్గొనే బాలొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధ�
ఉద్యమ నాయకుడు, నిత్యం ప్రజల మధ్య ఉండే నేత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థిగా టికెట్ ఖరారైంది. శుక్రవారం ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ �
మోదీ, అమిత్షా ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి ఇక్కడ అడ్డా వేసినా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును నిలువరించలేరని, బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని రాష్ట్ర విద్యు
స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది. ఇక దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమ�
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య (జడ్పీ చైర్ పర్సన్) తిరిగి గులాబీ కండువా కప్పుకోవడాన్ని టీపీసీసీ అసలు జీర్ణించుకోలేకపోతున్నది. ఇంకెవరినైనా అర్జెంట్గా పార్టీలో చేర్చుకొని ప్రతీకారం తీర్చుకుంద
KCR's decision| మునుగోడు ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించడాన్ని టీఆర్ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సాగౌడ్ స్వాగతించారు.
Kusukuntla Prabhaker Reddy | అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థిని ఖరారుచేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కూసుకుంట్లకు అవకాశమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం
టీఆర్ఎస్ ఒక లౌకిక పార్టీ అని, బీఆర్ఎస్గా రూపాంతరం చెందడాన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెప్పారు. గురువారం హైదరాబాద్ మగ్దూంభవన్లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ (బీఆర్�
దేశంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతూ ప్రజల మధ్య విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర పన్నుతున్నదని, ఆ పార్టీ ఆగడాలను నిలువరించే శక్తి టీఆర్ఎస్(బీఆర్ఎస్)కే ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జ
టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. గురువారం చౌటుప్పల్ మండలం ఖైతాపురంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. సంస్థాన�
BRS | టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడం పట్ల బీ(టీ)ఆర్ఎస్ ఆస్ట్రియా శాఖ కార్యవర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారతదేశ ప్రగతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పడం