మునుగోడులో టీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపుకోసం గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తామని యజమానులు వెల్లడించారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పించారని, ముడుగోడులో టీఆర్ఎస్కే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుడు, మత్స్యకార సమన్వయ కమిటీ
మునుగోడులో బీజేపీ డబ్బు పంపిణీ చేసి గెలవాలనుకుంటున్నదని, అందుకే పెద్ద ఎత్తున డబ్బు ను తరలిస్తున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఆరోపించారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, బీజేపీకి తప్పకుండా బు�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును ఆపడం ఎవరితరమూ కాదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని రాంరెడ్డిపల్లికి చెందిన పల్లేటి జంగయ్య, అంతంపేటకు చెందిన సు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతున్నది. గులాబీ పార్టీకి తోడు సీపీఎం, సీపీఐ నేతల క్యాంపెయిన్కు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. మంత్రు లు, ఎమ్మెల్యేలు మరింత జోరు పెంచారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కా
కారును పోలిన గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఒక గుర్తును పోలిన గుర్తును బ్
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజ
Minister Srinivas goud | ‘‘ఎన్నికల ప్రచారంలో మునుగోడుకు సీఎం కేసీఆర్ ఏం చేసిండని ప్రశ్నించే వాళ్లకు ఒక్కటే సమాధానం... మంచి నీళ్లు’’ అని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని పార్టీ నేతలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్
Errabelli Dayakar Rao | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో మరో ముగ్గురు అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నిక బరినుంచి తప్పుకున్నారు. నిన్న పదిమంది ఉద్యమ యువకులతో మాట్లాడి పోటీ నుంచి విరమించుకునే�
MLC Kadiyam Srihari | మునుగోడులో బీజేపీ ఆటలు సాగవని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గత ఎనిమిదేండ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి
ఊళ్లకు ఊళ్లే గులాబీ పార్టీ బాటపడుతున్నాయి. టీఆర్ఎస్లోకి వలసలు ఊపందుకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇస్తూ ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు కారెక్కేందుకు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి స�