టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. సామాజిక సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు అణచివేతకు గురైన వెనకబడినవర్గాలను టీడీపీ వ�
భారత జీవిత బీమా(ఎల్ఐసీ) అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉద్యమబాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ఈ మూడు క్యాటగిరీల సిబ్బంది చేపట్టనున్న ఉద్యమానికి హైదరాబాద్ దిక్సూచి కానున్�
కర్ణాటకలోని ఈడిగ (తెలంగాణలో గౌడ) సామాజికవర్గాన్ని నాశనం చేసేందుకు అక్కడి బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తున్నదని నారాయణగురు శక్తి పీఠాధిపతి, ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామి
తాను పార్టీ మారుతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వ స్తున్న వార్తల్లో నిజం లేదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని ఒక ప్రకటనలో తెలిపారు.
Talasani Srinivas yadav | మునుగోడు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని
: రాష్ట్రంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. పద్మశాలీ సంఘం నాయకుడు, సీనియర్ జర్నలిస్టు, మాజీఎంపీ రాపోలు ఆనంద భాసర్ ఆ పార్టీని వీడనున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం పట
వచ్చే నెల 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టుప్పల్ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తే నియోజక
వర్గంతోపాటు గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే�
జేపీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లే టీఆర్ఎస్లో చేరానని, ప్యాకేజీల కోసం తాను చేరినట్టు జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని శాసనమండలి మాజీచైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటామని, మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని 1998 డీఎస్సీ సాధన సమితి పిలుపునిచ్చింద�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ను చూసి బీజేపీ భయపడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల నుంచి సీఎం కేసీఆర్ దృష్టిని మరల్చేందుకే బీజేపీ మునుగోడు ఉప ఎన్�
తమ తొలి ఓటు కారు గుర్తుకే వేస్తామని యువత స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసించి నేడు హైదరాబాద్, ఇతర మహా నగరాల్లో డిగ్రీ, పీజీలు చదువుతున్న యువతీ యువకులు
జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకుంటే రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఎవరి ఖాతాలో కూడా ఒక్క రూపాయి జమ చేయలేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు