కోట్లు ఆశచూపి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయినా బీజేపీ బుద్ధి మారడం లేదు. స్వామిజీలతో తమకేం సంబంధం లేనట్టు ఆ పార్టీ నేతలు మాట్లాడుతుండటం ప్రజలను విస్మయానిక�
MLC Kaushik reddy | కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి ఓటేస్తే మోరీలో వేసినట్లేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉపఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి ప్రజలు
మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి, నిత్యం దళితులపై దాడులు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్న బీజేపీకి మాదిగల దెబ్బతో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని టీఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాప న్�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే తమ సంపూర్ణ మద్దతని తెలంగాణ మాల మహానాడు తెలిపింది. నియోజకవర్గంలోని మాల లు, మాల ఉపకులాల వారు కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చింది.
నల్లగొం డ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు
బీజేపీ నాయకులు బరి తెగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గులాబీ శ్రేణుల వద్దకు చేరుకొని కయ్యానికి కాలుదువ్వారు. వారిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. అయినా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నేతలు సంయమనం పాటి�
షాపూర్నగర్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) - బీజేపీ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరగా చూపి కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన బీజేపీ నాటకం బ�
బీజేపీ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటంలేదు. అబద్ధాలు, మోసాలకు చిరునామాగా మారిపోయింది. ఏ మాత్రం సందు దొరికినా ఇతర పార్టీల నేతలను కొనేందుకు వెనుకాడడం లేదు.
మునుగోడు గడ్డపై టీఆర్ఎస్ గెలువడం, గులాబీ జెండా ఎగురడం ఖాయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించడం తథ్యమని తేల్చిచెప్పారు.