దేశ ప్రధానమంత్రే స్వయంగా మమతాబెనర్జీని పట్టుకొని..మీ 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అన్నారని..ఈ విధానం కొనసాగితే దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని సీఎం కేసీఆర్ యావత్ దేశప్రజలకు సూచించారు..
CM KCR Pressmeet | బీజీపీ విభజన రాజకీయాలు చేస్తోంది. భారత్ను ఆకలిరాజ్యంగా మార్చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద సంస్థలపై బీజేపీకి గౌరవం లేదు. ఎవరినైనా బెదిరించగలం..ఏదైనా చేయగలమనే ధోరణిలో �
పార్టీ పదవులైనా, ప్రభుత్వ పదవులైనా బీసీ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) బడుగుల రాష్ట్ర సమితిగా గుర్తింపు పొందింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా బీసీ వర్గాల బాగోగు�
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్న సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్ ఖాతాలను సీజ్ చేసి, సమగ్ర విచారణ జరపాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇవ్వాలని నేను ఓటర్లకు సూచిస్తున్నాను. సూర్యాపేటలో జన్మించిన నేను కాలిఫోర్నియాకు కమిషనర్ అయిన మొదటి ప్రవాస భారతీయుడిని. కాలిఫోర్నియా కమిషనర్ హోదాలో నేను వ్
యుద్ధమంటే రక్తంతో కూడుకున్న రాజకీయం-కానీ రాజకీయాలంటే రక్తం చిమ్మని యుద్ధం’ అంటాడు ఓ రాజకీయ మేధావి. ‘పువ్వు పుట్టగానే పరిమళించు’ అన్నట్టుగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందే ప్రక్రియలోనే బీ�
KTR on Rahul Gandhi:తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ �
మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉండగా, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఏ ప్రయోజనాలను ఆశించి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారు? నమ్మి తనకు ఓటు వేసిన ప్రజలను ఆయన ఎందుకు మోసం చేశారో అందరికీ తెలిసిందే. ప�
Minister Harish rao | కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇద్దరు నేతలవి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ రాజకీయ
Swamy goud | ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికీ లొంగలేదు, ఎప్పటికీ లొంగిపోరని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నేత స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యోగా సంఘాలు ఎవరికీ అమ్ముడుపోవన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. శుక్రవారం మునుగోడుకు చెందిన 100 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు కుట్రలకు తెరలేపారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి తదితర గ్రామాల్లో కార్మిక శాఖ మంత్రి చామకూ�