MLC Kavitha | ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉంటారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక్కటే ఇందుకు నిదర్శనం అని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్
Abhilasha godishala | మునుగోడు గెలుపుతో 2023లో టీఆర్ఎస్ హాట్రిక్ విజయం ముందే ఖారరైందని ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. ఉపన్నికలో అఖండ విజయం సాధించిన కూసుకుంట్ల
Satyavathi Rathod | ఉపఎన్నికల్లో విజయం ద్వారా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్పై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని
మునుగోడు ఉప ఎన్నికలో నాంపల్లి మండల ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. రాష్టంలోని అధికార పార్టీతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మి టీఆర్ఎస్కు మద్దతు పలికారు. నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో నిర్
మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు తెలంగాణ రాజకీయాల్లో మంచి పరిణామమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో పాగా వేసేందుక�
మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితికి సబ్బండ వర్ణాలు అండగా నిలిచాయి. మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ గులాబీ జెండాను గుండెకు హత్తుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ గుబాళించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,309 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
తెలంగాణ పులిబిడ్డ గర్జించింది. ఢిల్లీ పీఠం దద్ధరిల్లేలా తీర్పునిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రతి రౌండ్లోనూ ఆధి
మునుగోడులో బీజేపీ పన్నిన అన్నిరకాల కుయుక్తులను భంగపరిచి టీఆర్ఎస్ స్పష్టమైన విజయాన్ని సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరగా ఉప ఎన్నికను కృత్రిమంగా తెచ్చి, ఒక ధనికుడైన సిట్టింగ్ సభ్యుడిన�