కరీంనగర్లోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం విజయవంతమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశానిక�
తెలంగాణ రాష్ట్రంలో నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ మద్దతుతో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధిస్తున్న ప్రగతి ద్వారా పల్లె పల్లెనా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రోజుర�
దేశానికి పట్టిన బీజేపీ చెదలను వదిలించాలి. దేశాన్ని రక్షించుకోవాలి. ఇందుకోసం ఎంతవరకైనా సరే రాజీలేకుండా పోరాడాల్సిందే’ అని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇచ్చిన పిలుప
అదో ప్రభుత్వ వైద్య కళాశాల. ఏడాది కిందటే తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే, ఆ కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టారో.. స్కూల్లోకి వెళ్లిన భావన కలుగుతుంది. కారణం..
ఎల్లవేళాల అందరికీ అందుబాటులో ఉంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కౌన్సిలర్ ఖాజాపాషా ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రె�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. జైనథ్�
Mandadi Satyanarayana | హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హనుమకొండలోని
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు వరుసగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో బీజేపీ నాయకులు గులాబీ బాటప�
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేసిన తరువాతే ప్రధాని మోదీ రామగుండంలో అడుగుపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు తెలివైనవారు. ఉద్యమ సమయంలో అన్నిరకాల కుట్రలను ఎదుర్కొన్న అనుభవం.. ఈ గడ్డ ప్రజలను ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉండేలా చేసింది. గద్దెలను కూల్చే గద్దలు కాచుకొని కూర్చుంటాయని, ప్రజాప్రభుత్వాలను ప
తెలంగాణలో బీజేపీ ఎత్తులు పారలేదని, ము నుగోడు గెలుపు కమలం పార్టీకి చెంపపె ట్టు అని ఢిల్లీ అధికార ప్రతినిధి మందా జగన్నాథం అన్నారు. బుధవారం మం డలంలోని అమరవాయి గ్రామంలోని ఎంపీటీసీ రోషన్న గృహంలో విలేకరుల సమా�
భవిష్యత్తు తరాలకు మెరుగైన ఎన్నికల వ్యవస్థను అందించేందుకు దేశ ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు