పార్టీ మారుతున్నానని వస్తున్న వదంతులు అవాస్తవమ ని, ఊపిరి ఉన్నం త వరకు కేసీఆర్తోనే ఉంటానని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి చెప్పారు. డిసెంబర్లో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ కరప�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నిందితుల జాబితాలో చేర్చింది. బీఎల్తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెళ్లపల్లి, బీజేపీ రాష్ట్ర అధ్
మండలంలోని ముల్లంగి(బీ) గ్రామంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు బడుగు సత్యం ఆధ్వర్యంలో పార్టీ బూత్ కమిటీలను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
కులమతాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని, వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తూర్పార పట్టాలని విద్యాశాఖ మంత్రి పి.స�
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని మాల్కుగూడలో బీటీరోడ్డు నిర్మాణాన్ని గురు వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
భిక్కనూర్ మండలంలో కాంగ్రెస్ నాయకులు దొంగతనంగా ఇతరుల సమాచారం సేకరించి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, ఇన్సూరెన్స్ కార్డులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్(బీఆర్ఎస్ నాయకులు
సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ, ఐటీ, సీబీఐని రాష్ట్రంపైకి ఉసిగొల్పుతున్నారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్య
అభివృద్ధి, సంక్షేమం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ‘ఇంటింటికీ టీఆర్ఎస్' కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాలలోని 13వ వార్డు పరిధిలోని హమా�