అభివృద్ధి, సంక్షేమాన్ని నచ్చి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి డివిజన్ హనుమాన్నగర్కు చెందిన సుమారు వంద మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతగానో దోహదం చేస్తాయని డీసీసీబీ వైస్చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాక
మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి, చింతపట్ల, కేసీతండా, మేడిపల్లి గ్రామాల్లో ఆదివారం
మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి, చింతపట్ల, కేసీతండా, మేడిపల్లి గ్రామాల్లో ఆదివారం
రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.65.20లక్షలతో నిర్మించిన వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతన గోదామును ఎంపీ ఉత
అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవద్దని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మ న్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాలకు మేలు జరు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు.
క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ కోరారు.
మండలంలోని సాయిలింగి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగి రాంకిషన్ ఆధ్వర్యం లో 150 మంది కార్యకర్తలతో కలిసి బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ సమక్షంలో టీఆర్ ఎస్ (బీఆర్ఎస్)లో చేరా�
టీఆర్ఎస్ కోసం ప్రజలు సైనికుల్లా పని చేసేలా కార్యకర్తలు సిద్ధం చేయాలని.. ఇందుకోసం సర్కారు చేపడుతున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చ�