కోస్గి పట్టణ ప్రజల చిరకాల వాంఛ టీఆర్ఎస్ సర్కార్ హయాంలో నెరవేరింది. ఎంతో మంది నాయకులు.., ఎన్నో ఏండ్లుగా కోస్గిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారే తప్పా ఆచరణలో పెట్టలేదు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని చావు నోట్లో తలపెట్టి నాటి ఉద్యమ రథసారధి, నేటి ముఖ్యమ్ంరత్రి కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు.
పట్టణంలో మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని, త్వరగా సమస్య పరిష్కరించి తాగునీటి ని అందించాలని కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఫిర్యా దు చేశారు.
దళితుల అభివృద్ధికి ప్రభుత్వం దళితబంధు పథకం తెస్తే కొందరు ప్రతిపక్ష నాయకులు అమాయకులను రోడ్లపైకి తెచ్చి పథకం విచ్ఛిన్నానికి చూస్తున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య మండిపడ్డారు
మండలవాసులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి స్థానిక ప్రభుత్వ 30 పడకల దవాఖాన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు.
రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అద్భుత విజయాలు సాధించబోతున్నది. హ్యాట్రిక్ విజయంతో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నది. తెలుగు రాష్ర్టాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి వ�
రాష్ట్రంలో మరో ఇరవై ఏండ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు.