బీజేపీ, కాంగ్రెస్.. పైకి బద్ద శత్రువులు. కానీ, వాటి ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు విలువలకు వలువలు వదిలేసి ఏకమయ్యాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో లింకులను తవ్వుతుంటే బయటపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక�
Minister Mallareddy | మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులను నిరసిస్తూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కష్టపడి పైకొచ్చిన మల్లారెడ్డిపై మోదీ, బీజేపీ కక్షగట్టి దాడులు చేస్తుందని మండిపడింది
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక నిందితులతో సంబంధాలున్న తుషార్ కనిపించకపోవడంతో సైబరాబాద్ పోలీసులు లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ) జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జగ్గుస్వామికి సైతం ఎల్ఓసీ జారీ�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కరీంనగర్ అడ్వకేట్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు వరుసగా రెండో రోజు విచారించారు. సోమవారం దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించిన �
తెలంగాణలో షిండే మాడల్ రాజకీయాలు చేద్దామంటూ బీజేపీ సన్నిహితులు కొందరు తనతో ప్రతిపాదించారని, దాన్ని తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. సొంతబలంపైనే తాము నాయకులు
టీఆర్ఎస్తోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు ఏకమై టీఆర్ఎస్పై దాడులకు దిగుతున్నాయని, తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సిద్ధం క�
సీఎం కేసీఆర్ వెంట నడుస్తానని, ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను వీడబోననని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. వ్యక్తి గత పనుల కోసం ఢిల్లీకి వస్తే బీజేపీలో చేరుతున్నానని న్యూస్ చాన�
ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. జగిత్యాల, ఇల్లంతకుంటలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న