ఎర్రుపాలెం, నవంబర్ 27: ఎర్రుపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ మోహన్రావు మాతృమూర్తి దేవరకొండ కోటమ్మ ఆదివారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాప, సానుభూతి వ్యక్తం చేశారు. నివాళి అర్పించిన వారిలో ఎంపీపీ దేవరకొండ శిరీష, సర్పంచ్ మొగిలి అప్పారావు, ఎంపీటీసీలు షేక్ మస్తాన్వలీ, సగ్గుర్తి కిశోర్బాబు, మధిర ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పంబి సాంబశివరావు, యన్నం శ్రీనివాసరెడ్డి, నాయకులు చిన్నం రాము, గుర్రాల పుల్లారెడ్డి, దేవరకొండ రవి, బుర్ర నారాయణరావు, షేక్ హుస్సేన్, శివాలయం కమిటీ చైర్మన్ శ్రీపాలశెట్టి తిరుపతిరావు, శంకర్, నండ్రు రవి, తక్కెళ్లపాడు వెంకటేశ్వర్లు, దేవరకొండ చిరంజీవి, వేల్పుల పోతయ్య, నల్లమోతు దానయ్య తదితరులు ఉన్నారు.
ఖమ్మం రూరల్, నవంబర్ 27: మండలంలోని పెద్దతండా పంచాయతీ పరిధిలోని నడిమితండాకు చెందిన గుగులోత్ శశిరేఖ ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు శశిరేఖ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఇచ్చిన రూ.10వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో బానోత్ మోహన్, నాయకులు చీరాల వీరభద్రం, మానుకొండ శ్రీనివాస్, సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి, కందాళ యూత్ బాధ్యుడు మేకల ఉదయ్ పాల్గొన్నారు.