‘నువ్వు.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావన్న విషయాన్ని మరువకు. నీ స్థాయికి తగిన మాటలు మాట్లాడు. ఇంతటి బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సీఎంను నేను ఇంతవరకూ చూడలేదు.
2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ను కేసీఆర్ ఏర్పాటు చేశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) అన్నారు. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట�
సుప్రసిద్ధ వైద్యులు, ప్రజానాయకుడు మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్రావు పేదల కోసం పరితపించిన మహోన్నతమైన వ్యక్తి. పేదల డాక్టర్గా పేరుగాంచిన ఆయన ఎందరినో ఆదుకున్నారు. సుధాకర్రావు ఎంతటి ఉన్నత విద్యా�
2014లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ వ్యవహారాలు చూసిన దిగ్విజయ్సింగ్ చేసిన వ్యాఖ్య ఇది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టింది కాబట్టి.. రాష్ట్రమే ఏర్పాటైన తర్వాత ఆ పార్టీ కొనసాగే అవకా�
Deeksha Divas | చరిత్రకు కాలం భూమిక. కాలంతోపాటు జరిగేవన్నీ గుర్తుండాల్సిన పనిలేదు. కలకాలం నిలిచిపోయే విషయాలకే చరిత్ర తన పుటల్లో చోటిస్తుంది. అరుదైన త్యాగాలను, విలువైన జ్ఞాపకాలను సువర్ణాక్షరాలతో లిఖిస్తుంది.
Deeksha Divas | పద్నాలుగేండ్ల కిందట.. ఇదే రోజు! 2009 నవంబర్ 29.. ఓ బక్క మనిషి దీక్షబూనాడు. అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఆ రోజు ఆయన మనోబలం వజ్ర సదృశం.
2001లో టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) స్థాపించినప్పటి నుంచి తెలంగాణ పట్ల అంకితభావం నుంచి కేసీఆర్ ఎప్పుడూ పక్కకు తప్పుకోలేదు. ఆమరణ నిరాహార దీక్ష, సబ్బండ వర్గాలను ఏకం చేయడం, శాంతియుతంగా, గాంధేయమార్గంలో చేస�
2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పనయిపోయినట్టేనని నిరాశా నిస్పృహ లు ఆవరించిన కాలంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. మరోవైపు విద్యుత్తు ఉద్యమం. పెంచిన విద్యుత్తు చార్జీ లు తగ్గించాలని వామపక్షాల నాయకత్వం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలి వరకు మాటకు మాట ఉండేది. ఇప్పుడు కొట్లాటలు, ఘర్షణలు, పరస్పరం కేసుల దశ నడుస్తున్నది.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం పాలన కొనసాగుతోందని, సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ అయిన ప్రతి రైతుకూ సంబంధించి పంట రుణాలను రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు పంట రుణాలను మ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జోరు మీదున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అందరి దృష్టి ఉమ్మడి జిల్లాపై ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మెదక్ ఆది నుంచి కంచుకోట. అభివృ�
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బాల్కొండ నియోజకవర్గంలోని మెం డో రా మండ�