జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో కంటివెలుగు శిబిరాన్ని నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్యూఏఎస్) బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు.
దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుక�
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడానికి బొంత పురుగునైనా ముద్దాడుతా..’ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పలుమార్లు చెప్పిన ఈ మాట.. ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నది.
కంటివెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాజేంద్రప్రసాద్, కంటివెలుగు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ సుమిత్ర,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జీవరత్నం కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన సర్పంచ్�
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి చరిత్ర సృష్టించిందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
పెట్టుబడి ఎట్లా అన్న రంది లేదు. నగానట్రా తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. గతంలో మస్తు ఇబ్బందులు పడ్డం. ఇపుడు టైంకి రైతుబంధు పైసలొస్తున్నయి. ఎరువులు, విత్తనాలను ముందే తెచ్చుకొంటున్నం.
టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా రూపకల్పన చేసి, దేశవ్యాప్తంగా ధర్మ పోరాటానికి దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ నుదుట మొట్టమొదటగా విజయ తిలకం దిద్దిన ఘనత సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఓటర్లకు దక్కుతుంది.
ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ నిర్వహించి తమ్ముళ్ళారా తిరిగి టీడీపీలోకి రండి అంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న రాజకీయం అర్థం చేసుకోవాలి. ఇదేదో ఉబు
‘ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభు త్వం కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ల సమస్యలపై స్పందించలేదు.. అతి తక్కువ వేతనంతో సేవలందించే వాళ్లం..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చరిత్రలో మొదటి