Deeksha Divas | చరిత్రకు కాలం భూమిక. కాలంతోపాటు జరిగేవన్నీ గుర్తుండాల్సిన పనిలేదు. కలకాలం నిలిచిపోయే విషయాలకే చరిత్ర తన పుటల్లో చోటిస్తుంది. అరుదైన త్యాగాలను, విలువైన జ్ఞాపకాలను సువర్ణాక్షరాలతో లిఖిస్తుంది.
Deeksha Divas | పద్నాలుగేండ్ల కిందట.. ఇదే రోజు! 2009 నవంబర్ 29.. ఓ బక్క మనిషి దీక్షబూనాడు. అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఆ రోజు ఆయన మనోబలం వజ్ర సదృశం.
2001లో టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) స్థాపించినప్పటి నుంచి తెలంగాణ పట్ల అంకితభావం నుంచి కేసీఆర్ ఎప్పుడూ పక్కకు తప్పుకోలేదు. ఆమరణ నిరాహార దీక్ష, సబ్బండ వర్గాలను ఏకం చేయడం, శాంతియుతంగా, గాంధేయమార్గంలో చేస�
2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పనయిపోయినట్టేనని నిరాశా నిస్పృహ లు ఆవరించిన కాలంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. మరోవైపు విద్యుత్తు ఉద్యమం. పెంచిన విద్యుత్తు చార్జీ లు తగ్గించాలని వామపక్షాల నాయకత్వం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలి వరకు మాటకు మాట ఉండేది. ఇప్పుడు కొట్లాటలు, ఘర్షణలు, పరస్పరం కేసుల దశ నడుస్తున్నది.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం పాలన కొనసాగుతోందని, సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ అయిన ప్రతి రైతుకూ సంబంధించి పంట రుణాలను రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు పంట రుణాలను మ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జోరు మీదున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అందరి దృష్టి ఉమ్మడి జిల్లాపై ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మెదక్ ఆది నుంచి కంచుకోట. అభివృ�
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బాల్కొండ నియోజకవర్గంలోని మెం డో రా మండ�
తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ (Professer Jayashankar) సార్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సార్ సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. వరద నష్టాన్ని సీఎం �
కష్టపడే వారికి బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్ ఫేజ్-2లో నివాసముండే బీజేపీ కార్యకర్తలు గురువారం బీఆర్ఎస్ పా�
‘ఒక జాతి కానీ, ఒక దేశం కానీ తన సొంత కాళ్ల మీద నిలబడి, తన వ్యవహారాలు తానే చక్కదిద్దుకోవాలి. పరాధీనంలో బతకడం కన్నా, చావు మేలు. తన సొంత ఆర్థిక, రాజకీయ అస్తిత్వం ద్వారానే జాతి మనుగడ సాధ్యమవుతుంద’న్నారు రూసో. ఆదిమ
అడవిబిడ్డల బతుకులకు బీఆర్ఎస్ సర్కారు పాలనలో భరోసా వచ్చింది. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములు ఇక వారికే దక్కనున్నాయి. పోడు భూములకు పట్టాల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానుండగా,