కేవలం 22 ఏండ్లలోనే దీన్ని చేసి చూపించడం ఎంతమాత్రం చిన్నది కాదు. నిన్నటి మాటకు నేటితో కాలం చెల్లుతున్న సమకాలీన రాజకీయాల్లో, 22 ఏండ్ల క్రితం చెప్పిన మాటకు తప్పకుండా ఇప్పటిదాకా కట్టుబడి ఉండడం ఎంతో అరుదు. ఆ ఆరు�
ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో 22 ఏండ్ల క్రితం పురుడుపోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. అనతికాలంలోనే ప్రజల ఆక�
బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణభవన్లో (Telangana bhavan) జరుగనున్న ఈ సమావేశానికి మంత
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా 2001లో ఏర్పాటైన టీఆర్ఎస్... నేడు దేశ రాజకీయాల్లో సమూల మార్పుల కోసం బీఆర్ఎస్గా రూపాంతరం చెంది 22వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్దమైంది. ఇన్నేండ్ల ప్రస్థానంలో 13 ఏండ్లు ఉ
స్వరాష్ట్ర సాధనే శ్వాసగా తెలంగాణ గడ్డపై ఉద్భవించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది యావత్దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నది. 22 ఏండ్ల ప్రస్థానంలో 14 ఏండ్లు తెలంగాణకోసం మడమతిప్పని పోరాటం చేసి ద�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా 2001లో ఏర్పాటైన టీఆర్ఎస్... నేడు దేశ రాజకీయాల్లో సమూల మార్పుల కోసం బీఆర్ఎస్గా రూపాంతరం చెంది 22వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్దమైంది. ఇన్నేండ్ల ప్రస్థానంలో 13 ఏండ్లు ఉ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ (TRS) ఇప్పుడు దేశ రాజకీయాల ఆవశ్యకత కోసం బీఆర్ఎస్గా (BRS) మారింది మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చట
ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు (Mini Plenary) నిర్వహిస్తున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభలను ఏర్పాట�
ఖమ్మం జిల్లా చీమలపాడు (Cheemalapadu) అగ్నిప్రమాద బాధితులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (Minister KTR) పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన (Gas cylinder blast) ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదర�
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో 13,135 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,099 మందికి కంటి అద్దాలు అందజేశారు. 933 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల �
గ్రేటర్లో కంటివెలుగు 42వ రోజు 274 కేంద్రాల్లో 28,119 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3,422 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 2,298 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారుల�
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ పిలుపునిచ్చారు. పనిలేని ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచార�
ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తుతున్న రోజుల్లో సాగిన తెలంగాణ తొలిదశ ఉద్యమం వల్ల ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాలేదు. కానీ, ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల సమయంలో యువత అంతా కెరీర్ వైపు మొగ్గుచూపుతున్న దశలో మొగ్గ తొడ
మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ నెల 5న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి