విప్ బాల్క సుమన్.. ఉప్పల్లో టీఆర్ఎస్కు ముస్లింల మద్దతు కమలాపూర్, సెప్టెంబర్ 30: అన్ని వర్గాల ప్రజల ఆదుకొనేందుకే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నదని విప్ బాల్క సుమన్ పేర�
చాదర్ఘాట్ : ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని… అన్ని విధాల అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలబెడుతున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పార్టీ కోసం పని చేసే వ�
కందుకూరు : టీఆర్ఎస్ పార్టీ పటిష్టానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. గురువారం సాయంత్రం మంత్రి కందుకూరు మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం అ�
ఖమ్మం : రాబోయే కాలంలో ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పార్టీ నగర కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా పని చేయాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టిఆర్ఎస్
విపత్కర పరిస్థితుల్లో సైతం ఆగని సంక్షేమ పథకాలు నిరుపేద ఆరోగ్యానికి మరింత భరోసా 114 కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్.. 126సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్ : ప్రతి గుంటకు రైతు�
హుజూరాబాద్ : అయ్యా! ఈటల రాజేందర్గారు మా ఊరిని మండలం చేయాలని అడిగినం. మీరు స్పందించలేదు. మీరు మీ స్వలాభం కోసం దళితుల భూమిని ఆక్రమించుకుని, దానివల్ల మీరు రాజీనామా చేసి ఈ రోజు బై ఎలక్షన్లు తీసుకు�
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
కడ్తాల్ : మండలంలో టీఆర్ఎస్ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే సమక్షంలో తన నివాసంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల �
పెనుబల్లి: టీఆర్ఎస్ పార్టీ పెనుబల్లి మండల మహిళా విభాగాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అధ్యక్షురాలిగా మండలపరిధిలోని పాతకారాయిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తేళ్లూరి భారతమ్మ, కార్యదర్శిగా వీయం బంజ�