కడ్తాల్ : పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మండల టీఆర్ఎస్ అనుబంధ కమిటీల అధ్యక్షులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో ఏ
బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషిచేయాలని ఖమ్మంజిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. మంగళవారం బోనకల్లు సహకార సంఘం అధ్యక్షుడు చావా వెం�
మారేడ్పల్లి : మోండా డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఆకుల హరికృష్ణ ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా హరికృఫ్ణ మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే జి. సాయన్నలను కలిసి పూలగుచ్చాన్ని అ�
టీఆర్ఎస్ పాలనను నిన్నటివరకు విమర్శించిన మేధావులు, రచయితలలో క్రమంగా ఒక్కొక్కరు వాస్తవాలను గుర్తిస్తుండటం ఒక కొత్త పరిణామం. ఇది ఇటీవల వారి మాటలు, రచనలలో కనిపిస్తున్నది. వారికి అటువంటి గుర్తింపు కలగటాన�
బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ యువనేతలు పార్టీ అభివృద్ది కోసం సైనికుల్లా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి లింగాల కమలరాజు అన్నారు. సోమవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బో�
కాశీబుగ్గ : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్థన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. ఆదివారం 3వ డివిజన్లోని వజ్ర గార్డెన్స్లో 3, 14వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం ని
మంచాల : మంచాల మండలం ఆగపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీడీపీ న
మియాపూర్ :పార్టీకి కార్యకర్తలే బలమని , మరింత కష్టపడి రాబోయే రోజుల్లో పార్టీని ఎప్పటిలాగే పతాక శీర్షికన నిలబెట్టేందుకు సైనికుల్లా పని చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. పార్టీ కోసం ని�
కొత్తూరు రూరల్ : బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెప్పేటువంటి మాయమాటలకు ప్రజలు విని మోసపోవద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్తండా గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్
కొత్తూరు రూరల్ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పార్టీ పట్ల నిబద్ధతతో పని చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం గురువారం ఎమ్మెల్యే సమక్షంలో కొత్తూర�
ఆమనగల్లు : గ్రామస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కంకణం కట్టుకుని పని చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం తన నివాసంలో ఆమనగల్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర�
ఆదిలాబాద్ రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై డీసీసీబీ డైరెక్టర్ దుర్గం రాజేశ్వర్ శుక్రవారం ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన మ