Gutha Sukhender reddy | బీజేపీ, కాంగ్రెస్ నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డిల తీరు చడ్డీ గ్యాంగ్లను తలపిస్తుందని, ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని దోచుకుతింటారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నా
టీఆర్ఎస్లో చేరిన రిటైర్డ్ సీఐ భూమయ్య సాదరంగా ఆహ్వానించిన మంత్రులు హరీశ్రావు, కొప్పుల హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 3: హుజూరాబాద్ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు, తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ క్రమ
యాచారం : టీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎ
రాజీనామా ఎందుకు చేశారో ఈటల చెప్పలేదు నల్ల చట్టాలు చేసిన బీజేపీలో ఎందుకు చేరారు రైతుల ఉసురుతీసిన పార్టీకి ఎందుకు ఓటెయ్యాలె? మొసలి కన్నీళ్లకు మోసపోవద్దు కన్నూరు ధూంధాంలో మంత్రి హరీశ్రావు గెల్లుకు 25 వేల �
పెద్దేముల్ : టీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించడంలో ఎక్కడ కూడా తగ్గమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్లు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని ప�
అభివృద్ధిపథంలో రాష్ట్రం దూసుకెళ్తుందిమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్
ఖమ్మం: ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రభుత్వ, ప్రైయివేటు కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివ
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల నియమావళిపై స్పష్టత నిస్తూ రాష్ట్ర
పరకాల (కమలాపూర్) : రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నేరెళ్ల గ్రామానికి చెందిన ఒ
బోనకల్లు: మధిరలో ఈ నెల 3న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు కోరారు. మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్