హుజూరాబాద్ : శత్రువైన ఇంటికి వచ్చినవారిని సాధారంగా ఆహ్వానించడం మన తెలంగాణ సంప్రదాయం. కానీ హుజూరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా మా ఇంటికి రావద్దంటూ ఏకంగా ఇంటిమందు బోర్డులు పెడుతున్నారు. ఇంతకు ఎవ�
మంత్రి గంగుల | సబ్బండి వర్ణాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కో�
హాజీపూర్ : మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ రావ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ తన అనుచరులతో కలిసి శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈ సందర�
‘సద్ది తిన్న రేవును తలువాలె’ అన్నది.. సాధారణ జనం నుంచి మొదలుకొని, ఎంతటివారికైనా వర్తించే నైతికతను బోధించే గొప్ప సామెత.తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని ప్రతిఫలించే సామెత. తెలంగాణ ప్రజలు నియ్యత్దార్లు. రేషమున
జమ్మికుంట: దళితబంధుపై ఎవ్వరికీ అనుమానాలొద్దని, ప్రతి దళిత కుటుంబానికి పైసలు వస్తాయని ఎమ్మెల్యే అరూరి రమేశ్ భరోసా ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలంలోని వావిల�
దమ్మపేట:ఇంటింటికీ వెళ్లి బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన నాయకులు..ఎక్కడంటే..? దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి ప్రకాష్నగర్ కాలనీలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి
అన్ని ఎన్నికల్లోనూ తిరుగులేని టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఇదే తీరు తెలంగాణ ఉద్యమ పార్టీకి ప్రజల మద్దతు ఏ ఎన్నికల్లోనూ కమలాన్ని ఆదరించని హుజూరాబాద్ నియోజకవర్గం ఉనికి లేని బీజేపీ తరఫున ఈటల పోటీ హ�
పేదల సంక్షేమం, అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం బీజేపీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలి ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ జమ్మికుంట/జమ్మికుంట రూరల్, అక్టోబర్ 4: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని టీఆర్ఎస్ క�
శాయంపేట: మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన యువకులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్పీ చైర్పర్సన్ కార్యాలయంలో పత్తిపాక గ్రామానికి చెందిన యాబై మం�
సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యాకర్తల యంత్రాంగాన్ని పటిష్ఠంగా తీర్చిదిద్దడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు క�
చండ్రుగొండ: కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పునాదిరాళ్లని అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. సోమవారం రావికంపాడు గ్రామానికి చెందిన బాదావత్ బిక్షం(55) కుటుంబాన్ని ఆయన పరామర్శిం�