CM KCR | టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ భవన్లో మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంత�
TRS Party | నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ కండువా కప్�
సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తె�
పరిగి : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని తమ న�
ఎమ్మెల్యే కొప్పుల | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.
TRS presidency | తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ప్రతిపాదిస్తూ తెలంగాణ భవన్లో ఆదివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు నామినేషన్లు దాఖల�
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఉమ్మడి సమావ�
ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతున్నది. శనివారం జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో 50 మంది యువత బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్ట�
టీఆర్ఎస్ మినహా మరో పార్టీ అక్కరలేదు అందుకే 18న టీఆర్ఎస్లో చేరుతున్నా అది నా రాజకీయ జీవితంలో సుదినం మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): పేదల బాంధవుడు, ముఖ్యమంత్ర