200 మంది సీనియర్ నాయకుల రాజీనామా కాంగ్రెస్లో పనిచేయలేం: కసుబోజుల వెంకన్న జమ్మికుంట, అక్టోబర్ 18: హుజూరాబాద్లో ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియ�
సీఎం పేరును ప్రతిపాదిస్తూ నాలుగు సెట్ల నామినేషన్లు ఇప్పటికి 10 సెట్లు దాఖలు హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేరును ప్రతిపాదిస్తూ స
హుజూరాబాద్ టౌన్ : పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్ కు పేదల బాధలు తెలుసు కనుక గెల్లు శ్రీనివాస్ గెలుపుతో హుజూరాబాద్లో పేదల కష్టాలు తీరుతాయని అందుకోసం గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటు వేసి నియ�
సత్తుపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని..దేశం చూపంతా తెలంగాణ వైపే ఉందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మె�
తెలుగుయూనివర్సిటీ : రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్రావు లాంటి గొప్ప వ్యక్తిని చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు అన్నారు. తెల�
Kalyanalaxmi | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా
Dalit Bandhu | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రాణం పోయినా వదలం అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్�
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఇక్కడి ప్రజలు బాగుపడుతారని భావించి స్వరాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఎన్నో అన్నారు. ఎన్నో తిట్లు తిట్టారు. ముక్కు బాలేదని ఎవడికీ తోచింది వారు తిట్టా
TRS Party | ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయాలు అంటే ఒక గేమ్.. కానీ టీఆర్ఎస్కు అట్ల కాదు. టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్.. ఒక యజ్ఞం. పట్టువట్టి పని చేయాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మోత్కుపల్లి నర్సింహులు
CM KCR | టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ భవన్లో మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంత�
TRS Party | నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ కండువా కప్�
సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తె�