ప్రకటన లాంఛనప్రాయమే టీఆర్ఎస్లో ముగిసిన నామినేషన్ల పర్వం సీఎం పేరును ప్రతిపాదిస్తూ 18 సెట్లు దాఖలు హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావ�
నిర్మల్ అర్బన్ : టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ, వరంగల్లో విజయ గర్జన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు హైదరాబాద్లో నిర్వహిస్తున్న సన్నాహక సమావేశానికి నిర్మల్ జిల్లా నుంచి నాయకులు తరలివెళ్లారు. రాష్ట్�
బీజేపీ, కాంగ్రెస్ అబద్దాలను తిప్పికొట్టాలి.. రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల వేల్పూర్ : టీఆర్ఎస్ ఇరవై ఏండ్ల ప్రస్థానం ప్రతి కార్యకర్తకు గర్వ కారణమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత�
ఖమ్మం :టిఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నెల 25వ తేదీన హైద్రాబాద్ నగరంలో జరుగబోయే టీఆర్ఎస్ ప్లీనరికి ఆహ్వానం ఉన్న ప్రతి కార్యకర్త, ప్రజా ప్రతినిధులు కదలిరావాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ పిలుపిచ్చ�
TRS Plenary | టీఆర్ఎస్ ఇరవై ఏండ్ల పండుగకు ముస్తాబవుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ద్వి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల
నస్రుల్లాబాద్ :టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని రామాలయ జనరల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చ�
భద్రాచలం: టీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాన్నిరేపు జరగనున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎ�
ఇకపై పార్టీ నేతలతో తరుచుగా సమావేశాలు వరంగల్ సభను విజయవంతం చేయాలి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారు పార్టీ కార్యక్రమాలకు తొ�
సత్తుపల్లి :హైదరాబాద్లోని తెలంగాణభవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ,పురపాలక శాఖామంత్రి కేటీఆర్ నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు. సత్తుపల్లి నియోజకవర్�
TRS plenary | టీఆర్ఎస్ ప్లీనరీ అంటే రాజకీయ తీర్మానాలే కాదు రుచికరమైన వంటకాలకూ ప్రసిద్ధి. ఈ సారి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దగ్గరుండి మరీ మెనూ తయారు చేసి పసందైన వంటకాలను అందించేందుకు ప్రత్యేక శ�
ప్రాంతీయ పార్టీల సుదీర్ఘ మనుగడ అసాధారణం ఏపీలో నిలబడ్డవి ఎన్టీఆర్ టీడీపీ, కేసీఆర్ టీఆర్ఎస్సే అన్నిస్థాయిల్లో పకడ్బందీగా, పటిష్ఠంగా పార్టీ నిర్మాణం విజయ గర్జన సభకు లక్షల సంఖ్యలో తరలిరావాలి కేంద్ర పథక
చేవెళ్ల టౌన్ : బీజేపీ దళిత వ్యతిరేకని, వారి అభివృద్ధిని ఆ పార్టీ నాయకులు ఓర్వలేకపోతు న్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆరోపించా రు. బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో జూరాబాద్�