కొత్తూరు రూరల్ : పార్టీ పటిష్టతకు టీఆర్ఎస్ మండల నూతన కార్యవర్గం సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శుక్రవారం తన నివాసంలో పూల�
మంచాల : టీఆర్ఎస్ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మంచాల మండల టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా వనపర్తి బద్�
కొండాపూర్ : తెలంగాణ సాధన ఉద్యమంలో శంకర్ గౌడ్ సేవలు చిరస్మరణీయమని చెవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియ
చాదర్ఘాట్ : టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. పాతనగరం నుంచి పార్టీ కోసం శ్రమించిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో తప్పకుండా చోట�
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బీర్కూర్: తల్లిదండ్రులను దైవంగా భావించే తాను వారి తరువాత ఆత్మీయులుగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే భావిస్తానని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నా�
అడ్డగుట్ట : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప, బాధితుల కథనం ప్రకారం… �
TRS Party | టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23వ
కొత్తగూడెం: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని,అందుకే ఉర్డూఘర్ చైర్మన్గా అన్వర్ పాషాను నియమించడం జరిగిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉర్�
చేవెళ్ల టౌన్ : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి మండల కమిటీలు కీలకమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కమిటీ�
బంజారాహిల్స్ : పార్టీని క్షేత్రస్థాయిలో మరింతగా పటిష్టం చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా టీఆర్ఎస్ పార్టీ కమిటీలు పనిచేస్తాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. �
కందుకూరు : పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి ఆమె నివాసంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్�