టీఆర్ఎస్లో చేరికలు | జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి ఎంపీటీసీ-2 చెరుకు సృజన పరమేష్తో పాటు మరో 200 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గ�
చిక్కడపల్లి : పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, వారికే పార్టీ కమిటీల్లో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజ�
ఇబ్రహీంపట్నంరూరల్ : ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ని నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పార్టీ అధిష్�
బడంగ్పేట : మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్
మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 13 : మరో 20 ఏండ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టే అధికారంలో ఉంటుందని, అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీలో సమ�
కమలాపూర్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారని, అమ్మకాలకే కేంద్రం ఓ శాఖను పెట్టిందని, అమ్మకానికి పెట్టిందిపేరు బీజేపీ ఐతే నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అని ఆర్థిక
TRS Party | టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటుపై ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమీక్షించారు. ఈ న�
సికింద్రాబాద్ : ఏ పార్టీకీ సాధ్యం కాని రీతిలో టీఆర్ఎస్ లో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా కొనసాగించేందుకు కసరత్తు ప్రారంభమైంది. కమిటీల ఏర్పాటులో స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరి అభిప్రాయాలతో సమష్టి నిర్ణయా�
ఆర్కేపురం : సరూర్నగర్ డివిజన్లో పార్టీ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం ఆర్కేపురం �
ఆర్కేపురం : క్రమశిక్షణకు మారుపేరైన టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ పదవి వచ్చినా స్వీకరించి పార్టీ నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆర్క�
చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ రాములు మొయినాబాద్ : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ ర
అన్నపురెడ్డిపల్లి: టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో �
Minister Jagadish reddy | ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణ వార్డు కమిటీల సంస్థాగత ఎన్నికల స�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో గడప గడప తిరిగారు నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్. అదే పద్ధతిలో నేడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో నిధుల కేటాయింపు గురించి ఫ