మిట్ట ప్రాంతాలకూ సాగునీరు అందనున్నది. ఖిల్లాఘణపురం మండలం కర్నెతండా సమీపంలో నిర్మిస్తున్న లిఫ్ట్ బీడు భూములకు వరంగా మారనున్నది. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నట్టు ఒకవైపు గొప్పగా ప్రకటించుకొంటున్న బీజేపీ ప్రభుత్వం మరోవైపు గిరిజనులపై ఉక్కుపాదం మోపుతున్నది.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ డీఎస్ ఎస్ భవన్లో శన�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే గిరిజన తండాకు మహర్దశ పట్టిందని, గిరిజన తండాలను జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దాయపల్లి జాతీయ రహదారిపై నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుక లో ఎమ్మెల్యే బుధవారం పాల్గొని ప్రత్యేక పూ�
పూర్వ కొత్తగూడెం మండలంలో విసిరేసినట్లుండే గ్రామాలవి. కరెంటు పోవడమే తప్ప రావడం అంత సులభం కాదన్నట్లుగా ఉండే ఊళ్లవి. ఆ గూడేల్లోని రైతుల్లో చాలా వరకూ పోడు భూముల సాగుదారులే.
ఏజెన్సీలో సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న చిరుధాన్యాలకు మంచి గిరాకీ ఉంది. గిరిజనులు కొండలు, గుట్టలను చదును చేసి వాటిలో జొన్నలు, సజ్జలు, సామలు, రాగి, కందులు, బొబ్బర్లు, మినుము, పెసర, గో ధుమ, శనగ వంటి పంటలను �
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. ఈ నెలాఖరులోగా పోడు భూముల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన �
గిరిజన యూనివర్సిటీపై తెలంగాణ నుంచి తమకు ప్రతిపాదన రాలేదని పార్లమెంట్ను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాం�