ఏజెన్సీలో సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న చిరుధాన్యాలకు మంచి గిరాకీ ఉంది. గిరిజనులు కొండలు, గుట్టలను చదును చేసి వాటిలో జొన్నలు, సజ్జలు, సామలు, రాగి, కందులు, బొబ్బర్లు, మినుము, పెసర, గో ధుమ, శనగ వంటి పంటలను �
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. ఈ నెలాఖరులోగా పోడు భూముల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన �
గిరిజన యూనివర్సిటీపై తెలంగాణ నుంచి తమకు ప్రతిపాదన రాలేదని పార్లమెంట్ను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాం�
మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండాలో బంజారాలు మూడు రోజులుగా నిర్వహిస్తున్న మోతిమాత జాతర శనివారం ఘనంగా ముగిసింది. గురువారం ఉత్సవాలు ప్రారంభమవగా మొదటి రోజు భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్క�
తెలంగాణ ప్రభుత్వం గిరిజన తండాల అభివృద్ధ్దికి అనేక విధాలుగా కృషి చేస్తున్నది. ఇప్పటికే తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని పతాక స్థాయికి చేర్చింది. గత పాలకుల నిర్లక్ష్యంతో తండ�