CM KCR | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బెండాలపాడు గ్రామ పరిధిలో గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాసర
Bhadradri Kothagudem | అటవీ శాఖ రేంజ్ అధికారిపై ఆదివాసీలు గొడ్డలితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావును మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం నుంచి ఖమ్మం జిల్లా ఆస్పత్రికి
Bhadradri Kothagudem | అటవీ శాఖ రేంజ్ అధికారిపై ఆదివాసీలు గొడ్డలితో దాడి చేశారు. చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేంజర్ శ్రీనివాసరావు మండల
షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)లకు రిజర్వేషన్లు పెంచుతామన్న హామీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పరిపూర్ణం చేశారు. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి జ�
రాష్ట్రంలోని గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు, దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
హైదరాబాద్ : గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్లో నూతనంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ లను మంత్రులు స�
వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తండాలలో గిరిజనుల ఆర్థిక శక్తి పెరిగింది. రైతుబంధు, రైతు బీమా, సాగునీళ్లు, ఉచిత కరంటు పథకాలతో వ్యవసాయం బలపడిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో
హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఉలుకు పలుకు లేదని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గత ఐదేండ్ల ను�
కందుకూరు, జూన్ 26 : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని దావుద్గూడ పల్లె నిద్ర కార్యక్రమంలో ఇచ్చిన హమ�