నిర్మల్, ఫిబ్రవరి 24: గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్ లో సేవాలాల్ 283వ జయంతి ఉత్సవాల్లో మంత�
వరంగల్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గిరిజనులకు 12,304 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయిచింది. అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.8,400 కో�
Minister Satyavathi | ములకలపల్లి మండలంలో రాచన్న గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు
sathyavathi rathod | అడవుల్లో ఆదివాసి, గిరిజన బిడ్డలు చేసే ప్రకృతి వైద్యానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత రోజురోజుకు పెరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా సమయంలో ఈ ప్రకృతి వైద్యం ప్రాశ�
ఇడుక్కి (కేరళ): ఆవు మాంసం తిన్నారన్న ఆరోపణలపై 24 మంది గిరిజనులను సామాజికంగా బహిష్కరించారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటుచేసుకుంది. మరయూర్ అటవీ ప్రాంత సమీపంలో నివసించే గిరిజనుల్లో 24 మంది గో మాంసం తిన�
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సుల్తాన్ బజార్, నవంబర్ 14: గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదని, ఈ సంస్కృతిని గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ మేరక�
ప్రతిష్ఠాత్మకంగా ఆదివాసీ, గిరిజన భవనాలు జోడేఘాట్లో కుమ్రంభీం స్మారక కేంద్రం హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మా గూడెంలో మా రాజ్యం. మా తండాలో మా పాలన కావాలని దశాబ్దాలుగా ఉద్యమించిన గిరిజన బిడ్డల క�
ఆదిలాబాద్: రాష్ట్రంలో అటవీభూములు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజనుల్లో హర్ష�
తొలిసారి ఆదివాసీ మహిళ అనూరాధ హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న పీజీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా తొలిసారి ఆదివాసీ మహిళ ప్రొఫెసర్ జీ అనూరాధ నియమితులయ్యారు.
లక్నో : ఆ నలుగురిది సామాన్య గిరిజన కుటుంబం. జీవితంలో ఒకసారైనా హెలీకాప్టర్ ఎక్కాలనేది కోరిక. ఎట్టకేలకు వారి కల ఫలించి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందిన అధికారిక హెలీకాప్టర్లోనే చక్కర్లు కొట్టారు. సుమా