హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సుల్తాన్ బజార్, నవంబర్ 14: గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదని, ఈ సంస్కృతిని గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ మేరక�
ప్రతిష్ఠాత్మకంగా ఆదివాసీ, గిరిజన భవనాలు జోడేఘాట్లో కుమ్రంభీం స్మారక కేంద్రం హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మా గూడెంలో మా రాజ్యం. మా తండాలో మా పాలన కావాలని దశాబ్దాలుగా ఉద్యమించిన గిరిజన బిడ్డల క�
ఆదిలాబాద్: రాష్ట్రంలో అటవీభూములు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజనుల్లో హర్ష�
తొలిసారి ఆదివాసీ మహిళ అనూరాధ హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న పీజీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా తొలిసారి ఆదివాసీ మహిళ ప్రొఫెసర్ జీ అనూరాధ నియమితులయ్యారు.
లక్నో : ఆ నలుగురిది సామాన్య గిరిజన కుటుంబం. జీవితంలో ఒకసారైనా హెలీకాప్టర్ ఎక్కాలనేది కోరిక. ఎట్టకేలకు వారి కల ఫలించి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందిన అధికారిక హెలీకాప్టర్లోనే చక్కర్లు కొట్టారు. సుమా
జైపూర్: కరోనా మహమ్మారిని కట్టడి చేసే టీకాపై గిరిజనుల్లో అనేక భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో మీడియా సిబ్బందిని చూసి టీకా వేసేందుకు వస్తున్నారని భావించి ఇండ్ల నుంచి పారిపోయారు. రాజస్థాన్లోని జలవర్ జిల్�
శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండలంలోని మదన్పల్లి పాతతండాకు చెందిన ముడావత్ దశరథ్- రుక్కలి రెండో కుమారుడు ముడావత్ మున్న ఒంటిచేత్తో నిమిషానికి 300 సార్లు చప్పట్లు కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోట�