లక్నో : ఆ నలుగురిది సామాన్య గిరిజన కుటుంబం. జీవితంలో ఒకసారైనా హెలీకాప్టర్ ఎక్కాలనేది కోరిక. ఎట్టకేలకు వారి కల ఫలించి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందిన అధికారిక హెలీకాప్టర్లోనే చక్కర్లు కొట్టారు. సుమా
జైపూర్: కరోనా మహమ్మారిని కట్టడి చేసే టీకాపై గిరిజనుల్లో అనేక భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో మీడియా సిబ్బందిని చూసి టీకా వేసేందుకు వస్తున్నారని భావించి ఇండ్ల నుంచి పారిపోయారు. రాజస్థాన్లోని జలవర్ జిల్�
శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండలంలోని మదన్పల్లి పాతతండాకు చెందిన ముడావత్ దశరథ్- రుక్కలి రెండో కుమారుడు ముడావత్ మున్న ఒంటిచేత్తో నిమిషానికి 300 సార్లు చప్పట్లు కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోట�
కొండాపూర్ : గిరిజన, ఆదివాసీయుల అభ్యున్నతికి ప్రభుత్వాలు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పేర్కొన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీల�
హైదరాబాద్ : ఆగస్టు 8వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజనుల జీవన వైవిధ్యాన్ని తెలిపే ప్రదర్శన ప్రారంభమైంద. నగరంల�
జార్ఖండ్లోని ఓ గిరిజన తెగలో జన్మించిన సుమిత్రకు చిన్ననాటి నుంచీ ఎన్నో సవాళ్లు. తిండికి, చదువుకు అనేక ఇబ్బందులు. పదిహేడో ఏటనే పెండ్లి చేసుకొని, అత్తారింట అడుగుపెట్టింది. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత, క�
బలవర్ధక ఆహారం సిద్ధంచేసిన ఇక్రిశాట్ మొదట నాలుగు జిల్లాల్లో అందజేత హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు ప్రభు త్వం గిరిప�