కొండాపూర్ : గిరిజన, ఆదివాసీయుల అభ్యున్నతికి ప్రభుత్వాలు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పేర్కొన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీల�
హైదరాబాద్ : ఆగస్టు 8వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజనుల జీవన వైవిధ్యాన్ని తెలిపే ప్రదర్శన ప్రారంభమైంద. నగరంల�
జార్ఖండ్లోని ఓ గిరిజన తెగలో జన్మించిన సుమిత్రకు చిన్ననాటి నుంచీ ఎన్నో సవాళ్లు. తిండికి, చదువుకు అనేక ఇబ్బందులు. పదిహేడో ఏటనే పెండ్లి చేసుకొని, అత్తారింట అడుగుపెట్టింది. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత, క�
బలవర్ధక ఆహారం సిద్ధంచేసిన ఇక్రిశాట్ మొదట నాలుగు జిల్లాల్లో అందజేత హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు ప్రభు త్వం గిరిప�
కొమురంభీ ఆసిఫాబాద్ : బయటి ప్రపంచంతో సంబంధాల మాటేమో గానీ ఆపదొస్తే ప్రాణాలు నిలుపుకోవడానికి, కనీస అవసరాలు అందుకునేందుకు ఆ గిరిజనులు పడే పాట్లకు ఇక చెల్లుచీటి. మెడికల్ ఎమర్జెన్సీ అయితే వైద్య�
గూడేల్లో వైద్య సేవలందిస్తున్న సిబ్బంది చర్ల, జూన్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని వైద్య బృందం ఆదివాసీలను అక్కున చేర్చుకుంటున్నది. కరోనా వేళ వారికి వైద్య సేవలు అందించేందుకు వాగులు దాటుతూ.. �
తెలంగాణ సర్కార్ వ్యతిరేకతతో దిగొచ్చిన కేంద్రం నల్లమలలో యురేనియం తవ్వకాలు నిలిపివేత ఖనిజాన్వేషణ సర్వే ప్రాజెక్టు నుంచి వెనుకడుగు నల్లగొండ జిల్లాలోని పెద్దగుట్టకూ తప్పిన ముప్పు వెలికితీతను ఉద్యమనేత�
అచ్చంపేట : చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోడానికి వీలు లేదని అలాంటి వారిపై చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ హెచ్చరించారు. బల్మూర్ మండలం చెంచుపల్లి తాండ�
హైదరాబాద్ : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు రిజర్వ్ ఫారెస్టులో ఇప్పపూల కోసం వెళ్లిన స్థానిక గిరిజన, ఆదివాసీలపై ఫారెస్టు సిబ్బంది దాడికి పాల్పడడంతో దాదాపు పదిమంది గాయాలు పాలు కావడంపై రాష్�