భువనేశ్వర్ : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ పోలీసు స్టేషన్పై గిరిజనులు సోమవారం దాడి చేశారు. కత్తులు, కొడవళ్లు, కర్రలతో పోలీసు స్టేషన్పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. పోలీసు స్టేషన్లో
అన్నదాతల ఉద్యమానికి జడిసి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా గుజరాత్లో గిరిజనుల ఆందోళనకు తలొగ్గింది. పార్-తాపి-నర్మదా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై వెనకడుగు వేసింది. ప్రాజెక్టున�
కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారా? పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్తారా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు బీజేపీపై నిప్పులు చెరిగారు. అత్యున్నత శాసనవ్�
మేడ్చల్ మల్కాజిగిరి : గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందులో భాగంగానే బడ్జెట్లో గిరిజన ఆవాసాలకు లింకు రోడ్ల కోసం 1000 కోట్ల రూ
జనగామ : జనంతో ఇట్లే కలిసిపోయి, వాళ్లతో పాటు ఆడుతూ..పాడుతూ వారిలో ఒకడిగా నిలిచే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తను మాస్కు మాస్ లీడర్ నని మరోసారి నిరూపించారు. జిల్లా పర్యటనలో భాగంగా తనకు ఎదురైన గిరిజ�
హైదరాబాద్, మార్చి 07 : రాష్ట్ర బడ్జెట్లో జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న మహిళలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ �
నిర్మల్, ఫిబ్రవరి 24: గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్ లో సేవాలాల్ 283వ జయంతి ఉత్సవాల్లో మంత�
వరంగల్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గిరిజనులకు 12,304 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయిచింది. అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.8,400 కో�
Minister Satyavathi | ములకలపల్లి మండలంలో రాచన్న గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు
sathyavathi rathod | అడవుల్లో ఆదివాసి, గిరిజన బిడ్డలు చేసే ప్రకృతి వైద్యానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత రోజురోజుకు పెరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా సమయంలో ఈ ప్రకృతి వైద్యం ప్రాశ�
ఇడుక్కి (కేరళ): ఆవు మాంసం తిన్నారన్న ఆరోపణలపై 24 మంది గిరిజనులను సామాజికంగా బహిష్కరించారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటుచేసుకుంది. మరయూర్ అటవీ ప్రాంత సమీపంలో నివసించే గిరిజనుల్లో 24 మంది గో మాంసం తిన�