కవ్వాల్ అభయారణ్యంలోని ఇస్లాంపూర్కు రోడ్డు లేక గిరిజనం అష్టకష్టాలు పడుతుండగా, బీఆర్ఎస్ సర్కారు రూ. 10 కోట్లు మంజూరు చేసింది. దశాబ్దాల ‘దారి’ధ్య్రాన్ని దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.
మణిపూర్ రాష్ట్రంలో తమ వర్గానికి రక్షణ కరువైందని, తమకు ప్రత్యేక పరిపాలనకు అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర గిరిజన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అధికార బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన 10 మంది చిన్కుకి మిజో జోమి గ�
‘గిరి’ బిడ్డలకు అడవే తల్లి.. అటవీ ప్రాంతమే ఆవాసం.. అడవిలో దొరికే సహజ సంపదే భుక్తి.. అలాగే తునికాకు సేకరణ తరతరాలుగా గిరిజనుల ఆదాయ వనరు.. ఏటా వేసవిలో సుమారు రెండు నెలల పాటు ఆదివాసీలు తునికాకు తెంచి ఉపాధి పొందుత
వ్యవసాయంపై ఆధారపడే గిరిజన రైతులకు మరింత ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఐ టీడీఏ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు బ్యాంకు ద్వారా రుణాలిస్తూ బర్రెలు పెంచేందుకు ప్రోత్సహించనున్నది.
గిరిజనుల ఆర్థికాభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవో క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సమా వేశం నిర్వహించ�
మిట్ట ప్రాంతాలకూ సాగునీరు అందనున్నది. ఖిల్లాఘణపురం మండలం కర్నెతండా సమీపంలో నిర్మిస్తున్న లిఫ్ట్ బీడు భూములకు వరంగా మారనున్నది. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 81.35 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నట్టు ఒకవైపు గొప్పగా ప్రకటించుకొంటున్న బీజేపీ ప్రభుత్వం మరోవైపు గిరిజనులపై ఉక్కుపాదం మోపుతున్నది.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ డీఎస్ ఎస్ భవన్లో శన�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే గిరిజన తండాకు మహర్దశ పట్టిందని, గిరిజన తండాలను జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దాయపల్లి జాతీయ రహదారిపై నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుక లో ఎమ్మెల్యే బుధవారం పాల్గొని ప్రత్యేక పూ�
పూర్వ కొత్తగూడెం మండలంలో విసిరేసినట్లుండే గ్రామాలవి. కరెంటు పోవడమే తప్ప రావడం అంత సులభం కాదన్నట్లుగా ఉండే ఊళ్లవి. ఆ గూడేల్లోని రైతుల్లో చాలా వరకూ పోడు భూముల సాగుదారులే.