మోదీజీ.. తొమ్మిదేండ్లుగా లేనిది ఇప్పుడే ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు గుర్తుకు వచ్చింది. 2024 ఎన్నికల కోసమేనా? మీ ప్రతిపాదన నిజంగా ఉమ్మడిదేనా? అందులో హిందువులు, గిరిజనులు, ఈశాన్యం అన్నీ ఉంటాయా?
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నది. వైద్యం, విద్య రంగాలతోపాటు, పారిశ్రామికంగా పరుగులు పెడుతున్నది. పల్లె పల్లెకూ అభివృద్ధి ఫలాలు అందుతుండగా.. ఇంటింటికీ సంక్షేమం చేరుతోంది.
పోడు భూములు సాగు చేసుకునే గిరిజన, ఆదివాసీ రైతుల గోడు తీరే రోజులు వచ్చాయి. పోడు పట్టాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు నెరవేరబోతున్నాయి. పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించడానికి చర్యలు చే�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు మానుకోటలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనుల పోడు కలను సా�
గిరిజన బాలికలకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నది. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని 4 కోట్ల 20 లక్షల నిధులతో బాలికల గురుకుల
గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో శన�
గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని సూర్యనాయక్తండాలో శనివారం గిరిజ�
KTR | హైదరాబాద్ : స్వరాష్ట్ర సాధన కలను నెరవేర్చడమే కాదు.. గిరిజనులు, ఆదివాసీ బిడ్డల చిరకాల డిమాండ్ అయిన స్వయంపాలనా స్వప్నాన్ని కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�
ఒకప్పుడు కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గిరిజన తండాలు తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నాయి. ఉమ్మడి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గిరిజనుల సంక్షేమాని�
గిరిజనం నవ్వుతున్నది. సాకారమైన ఆత్మగౌరవ, స్వయం పాలన కలతో మురిసిపోతున్నది. దశాబ్దాలుగా పరాధీనంలో మగ్గుతూ, పల్లెలకు దూరంగా ఎక్కడో విసిరేసినట్టు ఉన్న తండాలు, గూడేలను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎ
గిరిజనవాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వచ్చే నెల 24 నుంచి 30 వరకు పోడుభూముల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, గిరిజన, రెవెన్యూశాఖల సమన్వయంతో చేసిన కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది.
తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్రమంత�