పోడు గోడుకు గిరిజనులు వీడ్కో లు చెప్పే రోజు వచ్చిందని, ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పోడు రైతులపై నమోదైన కేసులన్నింటినీ ప్రభుత్వం ఎత్తివేస్తుందని
దశాబ్దాల పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పట్టాలు పంపిణీ చేసిన దమ్మున్న సీఎం కేసీఆర్ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని కొల్లూర్ రోడ్డులో ఉన్న ఎస్ఎంబీ ఫంక్షన్హాలులో శ
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు.. జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం (Komuram Bheem) కలలను కూడా అక్షరాలా సాకారం చేసిన ధీరోదాత్తమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు.
మోదీజీ.. తొమ్మిదేండ్లుగా లేనిది ఇప్పుడే ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు గుర్తుకు వచ్చింది. 2024 ఎన్నికల కోసమేనా? మీ ప్రతిపాదన నిజంగా ఉమ్మడిదేనా? అందులో హిందువులు, గిరిజనులు, ఈశాన్యం అన్నీ ఉంటాయా?
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నది. వైద్యం, విద్య రంగాలతోపాటు, పారిశ్రామికంగా పరుగులు పెడుతున్నది. పల్లె పల్లెకూ అభివృద్ధి ఫలాలు అందుతుండగా.. ఇంటింటికీ సంక్షేమం చేరుతోంది.
పోడు భూములు సాగు చేసుకునే గిరిజన, ఆదివాసీ రైతుల గోడు తీరే రోజులు వచ్చాయి. పోడు పట్టాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు నెరవేరబోతున్నాయి. పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించడానికి చర్యలు చే�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు మానుకోటలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనుల పోడు కలను సా�
గిరిజన బాలికలకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నది. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని 4 కోట్ల 20 లక్షల నిధులతో బాలికల గురుకుల
గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో శన�
గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని సూర్యనాయక్తండాలో శనివారం గిరిజ�