ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీయే (PM Modi) .. ఈ మాట అన్నది ఎవరో కాదు ఆ పార్టీ నాయకులు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు (MP Soyam Bapu Rao).
Minister Jagadish Reddy | గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేటలో మంత్రికి మద్దతుగా తండాలక�
ప్రధాని మోదీపై తెలంగాణ ఆదివాసీలు, గిరిజనులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన గిరిజన వర్సిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం తమపై కురిపించింది ఓట్ల ప్రేమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజనుల సంప్రదాయ వేడుక తీజ్ అని, పండుగను వైభవంగా జరుపుకోవాలని ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్నగర్ �
జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా వలస వచ్చి జీవనం సాగిస్తున్న గొత్తికోయ ఆదివాసీలకు తాగునీటితోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి అండగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభు త్వం.
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో గిరిజనుల జీవితాలు దయనీయంగా మారాయి. బస్తర్తో పాటు మహారాష్ట్ర సరిహద్దులో ఉండే నాలుగైదు జిల్లాల్లో నివసించే గిరిజనులు కనీస వసతులకు నోచుకోక దీనావస్థలో బతుకీడుస్తున్నారు.
కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను రాష్ట్రంలోని దళిత, గిరిజనులు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు, న్యూ కొత
‘పల్లె.. పట్టణమే కాదు కొండకోనల్లో.. అడవి గర్భంలోనూ శుద్ధిచేసిన స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికీ నల్లాల ద్వారా పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ’.. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులో.. లేక రాష్ట్ర అధికా�
ఆ ఊరు.. ఆదివాసీల గూడెం. పెద్దగా లోకం తెలియని గిరిజనుల గ్రామం. అక్కడి ఆదివాసీలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అదే.. టేకులపల్లి మండలం ఇప్పలచెలక గ్రామం. అక్కడి ప్రజల జీవనం సుమారు ఏడు దశాబ్దాలుగా ప్రాణ సంకటంగా మ�
Minister Satyavati Rathod | రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) అన్నారు.
గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. మణిపూర్లో (Manipur) ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.