DNA test for tribals | గిరిజనులను హిందువులుగా నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని బీజేపీ మంత్రి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్, ఆదివాసీ పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. బీజేపీ మంత్ర�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల తుది పోరు ప్రచారం పతాకస్ధాయికి చేరింది. విపక్ష ఇండియా కూటమి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రాష్ట్రంలోని ఐదు రిజర్వ్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు నెలకొన్నది. గతంలో ఏ ఎన్నికల సందర్భంలోనూ లేని ప్రత్యేక వాతావరణం ఈసారి నెలకొన్నది. వీటిలో ఆదిలాబాద్, మహబూబూబాద్ ఎస్టీ నియోజకవర్గాలు. ఈ రె�
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ల కల్పనపై అన్ని పార్టీలు స్పష్టత ఇవ్వాలని నంగారా భేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు.
అడవి బిడ్డలకు ఉపాధినిచ్చే ఇప్ప పూల సీజన్ మొదలైంది. దీని కోసమే ఎదురుచూస్తున్న గిరిజన, గిరిజనేతర కుటుంబాలు అడవిబాట పడుతున్నాయి. వేకువ జామునే సమీప అటవీ క్షేత్రంలోకి వెళ్లి చెట్టు నుంచి రాలిన ఇప్పపూలను బుట
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మంండలం బుగ్గపాడు పంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెంలో ఏండ్ల తరబడి పోడు భూముల పంచాయితీ కొనసాగుతున్నది. ఇదే విషయమై ఆదివారం గిరిజనుల మధ్య ఘర్షణ తలెత్తింది.
ఎండాకాలం ప్రారంభానికి ముందే ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. నార్నూర్ మండలంలోని బొజ్జు కొలాంగూడలో కొన్ని రో�
Papua New Guinea: పప్వా న్యూ గునియాలో జరిగిన హింసలో 64 మంది మృతిచెందారు. ఆ దేశంలోని పర్వత శ్రేణుల్లో ఉండే గిరిజన తెగల మధ్య ఘర్షణ జరిగింది. ఓ దళం తమ వద్ద ఉన్న ఆయుధాలతో.. మరో తెగపై ఫైరింగ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి అని, వారికి ఎన్నికలప్పుడే గ్రామా లు, రైతులు, పేదలు గుర్తుకు వస్తారని ప్రధాని మోదీ విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని �
Indravelli | ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లి(Indravelli)లో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి(Indrakaran Reddy) అన్�
గిరిజనులు నగరీకరణకే కాదు, ప్రభుత్వ వ్యవస్థలకు కూడా దూరంగా ఉంటారు. చట్టాల పట్ల అవగాహన కూడా తక్కువే. ఫలితంగా అనేక రకాల మోసాలకు గురవుతారు. ఎంతో పీడనకు లోనవుతారు. మారుమూల గిరిజనులు తమ రోజువారీ జీవితంలో కనీసం �