Wayanad landslides | కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విలయం నుంచి తప్పించుకునేందుకు కొందరు గిరిజనులు వయనాడ్ కొండపైకి ఎక్కారు. గుహలో త�
Bhil Pradesh Demand | నాలుగు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను విడదీసి ‘భిల్ ప్రదేశ్’ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గిరిజనుల అతిపెద్ద సంఘం ఆదివాసీ పరివార్తో సహా 35 గిరిజన సంఘాలు గురువారం �
Mukugu | ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు(Tribals) వేసుకున్న గుడిసెలను(Demolished huts) ఆదివారం అటవీశాఖ అధికారులు(
Forest officials )కూల్చివేశారు.
పదేండ్ల క్రితం ఇంటికి ఏర్పాటు చేసిన దర్వాజలకు వాడిన కలపను అడవి నుంచి అక్రమంగా తీసుకువచ్చారని బెదిరించి రూ.30 వేలు వసూలు చేశారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం లెండిగూడ ఆదివాసీలు ఆవేదన వ్య�
గిరిజన తండాలో కళ్లెదుట కనిపించే శ్రమజీవులు. అరుదైన సంస్కృతి, సంప్రదాయ వైభవం. ఘనమైన వారసత్వంగా వస్తున్న ఆచార, వ్యవహారాలు. వీటన్నిటినీ సునిశితంగా పరిశీలిస్తూ పెరిగాడు ఆ కుర్రాడు. తన మనసులో దాచుకున్న భావాల�
DNA test for tribals | గిరిజనులను హిందువులుగా నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని బీజేపీ మంత్రి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్, ఆదివాసీ పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. బీజేపీ మంత్ర�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల తుది పోరు ప్రచారం పతాకస్ధాయికి చేరింది. విపక్ష ఇండియా కూటమి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రాష్ట్రంలోని ఐదు రిజర్వ్ లోక్సభ నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు నెలకొన్నది. గతంలో ఏ ఎన్నికల సందర్భంలోనూ లేని ప్రత్యేక వాతావరణం ఈసారి నెలకొన్నది. వీటిలో ఆదిలాబాద్, మహబూబూబాద్ ఎస్టీ నియోజకవర్గాలు. ఈ రె�
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ల కల్పనపై అన్ని పార్టీలు స్పష్టత ఇవ్వాలని నంగారా భేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు.
అడవి బిడ్డలకు ఉపాధినిచ్చే ఇప్ప పూల సీజన్ మొదలైంది. దీని కోసమే ఎదురుచూస్తున్న గిరిజన, గిరిజనేతర కుటుంబాలు అడవిబాట పడుతున్నాయి. వేకువ జామునే సమీప అటవీ క్షేత్రంలోకి వెళ్లి చెట్టు నుంచి రాలిన ఇప్పపూలను బుట
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మంండలం బుగ్గపాడు పంచాయతీ పరిధిలోని చంద్రాయపాలెంలో ఏండ్ల తరబడి పోడు భూముల పంచాయితీ కొనసాగుతున్నది. ఇదే విషయమై ఆదివారం గిరిజనుల మధ్య ఘర్షణ తలెత్తింది.