అడవిలోకి ఒంటరిగా వెళ్లవద్దని, పులి సంచారంపై సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం జైనూర్ మండలంలోని బూసిమెట్�
గిరిజనుల బతుకులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా విషం చిమ్మే కుట్రలుచేస్తోందని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లగచర్ల ఫార్మా బాధితులకు మద్దతుగా సోమాజిగూడ ప్�
గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, వారికి ప్రభుత్వ పథకాలను అందించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ధరతి ఆబ భగవాన్ బిర్సా ముండా జయం�
ప్రభుత్వ దవాఖానల్లో గిరిజనులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేసి గిరిజన భాష మాట్లాడే సిబ్బందిని నియమించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
Kollapur | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి సమీపంలోని కృష్ణా నదిలోకి చేపల వేటకు వెళ్లే చెంచులు గుండ్లపెంట, కాటేకు వాగు, చీమల తిప్ప తదితర ప్రదేశాలలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజుల ను
Wayanad landslides | కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విలయం నుంచి తప్పించుకునేందుకు కొందరు గిరిజనులు వయనాడ్ కొండపైకి ఎక్కారు. గుహలో త�
Bhil Pradesh Demand | నాలుగు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను విడదీసి ‘భిల్ ప్రదేశ్’ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గిరిజనుల అతిపెద్ద సంఘం ఆదివాసీ పరివార్తో సహా 35 గిరిజన సంఘాలు గురువారం �
Mukugu | ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు(Tribals) వేసుకున్న గుడిసెలను(Demolished huts) ఆదివారం అటవీశాఖ అధికారులు(
Forest officials )కూల్చివేశారు.
పదేండ్ల క్రితం ఇంటికి ఏర్పాటు చేసిన దర్వాజలకు వాడిన కలపను అడవి నుంచి అక్రమంగా తీసుకువచ్చారని బెదిరించి రూ.30 వేలు వసూలు చేశారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం లెండిగూడ ఆదివాసీలు ఆవేదన వ్య�
గిరిజన తండాలో కళ్లెదుట కనిపించే శ్రమజీవులు. అరుదైన సంస్కృతి, సంప్రదాయ వైభవం. ఘనమైన వారసత్వంగా వస్తున్న ఆచార, వ్యవహారాలు. వీటన్నిటినీ సునిశితంగా పరిశీలిస్తూ పెరిగాడు ఆ కుర్రాడు. తన మనసులో దాచుకున్న భావాల�