మండలంలోని సాలార్పూర్ గ్రామ సమీపంలో గల సర్వే నెంబర్ 97లో చేపట్టిన అక్రమ మైనింగ్ పనులను వెంటనే నిలిపివేయాలని రేకులకుంట తండాకి చెందిన గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని తహసీల్
‘నల్లమల అడవి నాది.. నల్లమల బిడ్డను నేను’ అని ప్రకటించినప్పుడు అడవి బిడ్డలకు మరింత అండ దొరికినట్టే అనిపించింది. కేసీఆర్ను మించి ఆదివాసులను అర్థం చేసుకుంటారని గిరిజనం అనుకున్నది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పలు గ్రామాలకు మంగళవారం తాగు నీటిని సరఫరా చేశారు. తాగు నీరందక గిరిజనులు సోమవారం కెరమెరి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులకు జిల్లా అధికారులు ఇచ్చిన గడువు పూర్తికావడంతో సదరు భూములను స్వాధీనం చేసుకునేందుకు సోమవారం ప్రయత్నించారు.
Bade Nagajyothi | ఆదివాసీలను ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటే ఎలా అని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గం ఇన్చార్జి బడే నాగజ్యోతి ప్రశ్నించారు.
గిరిజనులను మోసంగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు తప్పదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్నాయక్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లంబాడీలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట�
సర్వే నంబర్లు 30, 36, 39లలోని భూములను సర్వే చేసి తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట తహసీల్దార్, అటవీ శాఖ కార్యాలయాల ఎదుట రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు చేపట్టిన నిరవధిక నిరాహార �
మావోయిస్టు ప్రభావిత గ్రామాల ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆదివాసి గ్రామం చెన్నాపురంలో మంగళవా�
Rega Kantha Rao | కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత గిరిజన, ఆదివాసీల బతుకులు ఆగమయ్యాయని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం రేవంత్మాత్రం గప్పాలు కొడుతూ పబ్బం గడపుతున్నారని ధ్వజమెత్తారు.