గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్య వీరభద్రం నాయక్ అన్నారు. గురువారం బోనకల్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘం ఆధ్వర్యంలో ట్రైకార్ రు�
Harish Rao | మండుటెండలు రాకముందే.. తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మల్చెర్వుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బ తండాకు వెళ్లేందుకు మట్టిరోడ్డు కూడా సరిగ్గా లేదు. దీంతో రాకపోకలు సాగించేందుకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. తండాకు �
జిల్లా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్లక్ష్యం.. గిరిజనులకు శాపంగా మారుతున్నది. రాత్రనకా.. పగలనకా.. అష్టకష్టాలు పడి సేకరించే అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లపై ఆసక్తి చూపకపోవడతో వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి దా�
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రియల్కారిడార్ దౌర్జన్యంగా భూములను లాక్కొంటున్నారు. ఉన్న ఎకరం, రెండెకరాలన�
అటవీ ఉత్పత్తులు, సొంతంగా తయారు చేసిన వస్తువుల విక్రయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థను పట్టించుకునే నాథులు లేకుండా పోయారు.
అడవి, చెంచులు వేర్వేరు కాదని, నల్లమల అడవి వారి ఆవాసమని, తల్లి తావు నుంచి గిరిజనులను వేరు చేయవద్దని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాలకులను కోరారు. వేల ఏండ్లుగా అడవిలోనే నివసిస్తున్న చెంచులు వాటిని కాపా
దేశ వనరులను కాపాడాల్సిన బాధ్యత కేవలం ఆదివాసులదే కాదు, మిగతా వారిపై కూడా ఉంది. సహజ వనరులను కాపాడే క్రమంలో ఆదివాసీల జీవితాలు బలవుతున్నాయి. బీర్సాముండా, గుండాదర్, కుమ్రం భీం పోరాట ఫలితంగా రాజ్యాంగంలో ఆదివా�
వన్యప్రాణుల వేట పేరిట అమాయక గిరిజనులను అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు గోడం గణేశ్ అన్నారు. బుధవారం అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
22 ఏండ్ల కిందట ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు ఫార్మా కంపెనీల కోసం చేసిన దుర్మార్గపు భూసేకరణ వల్ల వందల మంది దళిత, గిరిజనులు తమ ఇండ్లను, భూమిని, జీవనోపాధిని, సర్వస్వాన్నీ కోల్పోయారు. ఇప
తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారా? మరో మహత్తర పోరాటానికి తెలంగాణ గడ్డ నాంది పలకబోతున్నదా? గతంలో జరిగిన ఉద్యమాలు పునరావృతం కాబోతున్నయా? రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఔన
Sathyavathi Rathod | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గిరిజనుల వ్యతిరేకి అని ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్(Sathyavathi Rathod), తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. గురువారం మహబూబాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.