‘కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్గా మారుస్తూ తీసుకొచ్చిన 49 జీవో వద్దే వద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఆ జీవోను పూర్తిగా రద్దు చేయాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు �
Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రతి సినిమా కోసం చాలా కసిగా పని చేస్తున్నాడు. కాని సక్సెస్ అనేది రావడం లేదు. ఇక జులై 31న కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలే
Pavulagudem road | కాసిపేట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దాపూర్ పావులగూడెంకు వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి మొత్తం బురదమయంగా మారింది.
Tribal leaders | ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు సొంత రాజకీయాల కోసం ఆదివాసీలను బలి చేస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు ఆరోపించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం ఎర్రబోడు గ్రామంలో ఆదివాసీ గిరిజనులపై అటవీ అధికారులు చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు.
ప్రధానమంత్రి జన్మన్ ప థకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర రో డ్డు, రవాణా,రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపార�
Conspiracy | 49 జీవో నెంబర్ను రద్దు చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పేందూర్ దాదిరావు డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ జాడీ రాజా లింగంకు వినతి పత్రాన్ని అందజేశారు.
సినీ నటుడు విజయ్ దేవరకొండపై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజనులను పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోల్చిన విజయ్ దేవరకొండపై నామమాత్రంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి చేతులు దుల�
మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలో అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తరతరాలుగా పోడు చేసుకుంటున్న వారిని అరెస్టులు, కేసులతో బెదిరించి గూడేల�
మండలంలోని సాలార్పూర్ గ్రామ సమీపంలో గల సర్వే నెంబర్ 97లో చేపట్టిన అక్రమ మైనింగ్ పనులను వెంటనే నిలిపివేయాలని రేకులకుంట తండాకి చెందిన గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని తహసీల్
‘నల్లమల అడవి నాది.. నల్లమల బిడ్డను నేను’ అని ప్రకటించినప్పుడు అడవి బిడ్డలకు మరింత అండ దొరికినట్టే అనిపించింది. కేసీఆర్ను మించి ఆదివాసులను అర్థం చేసుకుంటారని గిరిజనం అనుకున్నది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పలు గ్రామాలకు మంగళవారం తాగు నీటిని సరఫరా చేశారు. తాగు నీరందక గిరిజనులు సోమవారం కెరమెరి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులకు జిల్లా అధికారులు ఇచ్చిన గడువు పూర్తికావడంతో సదరు భూములను స్వాధీనం చేసుకునేందుకు సోమవారం ప్రయత్నించారు.