సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలని దురహంకారంగా మాట్లాడుతున్నారని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను రైతులు నిలద�
ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు కుబేరుల పిల్లలే చేయాలా? లేదు. నిఫ్ట్ను తలపించే సంస్థలు రాజధానిలోనే ఉండాలా? కానే కాదు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు తమదైన కళా ప్రతిభతో
సినీహీరో రజనీకాంత్ హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతానికొచ్చి నిజంగా నేను హైదరాబాద్లో ఉన్నానా...లేక న్యూయర్క్లో ఉన్నానా అని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీ గజినీలకు మాత్రం రాష్ట్రంలో అభివృద్
అమాయక గిరిజనులు, ఆదివాసీలు, దళితులపై మధ్యప్రదేశ్లో ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు సరైన శిక్�
MLA Bapurao | ముఖ్యమంత్రి కేసీఆర్ గిరజనులకు పోడు పట్టాలు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు(MLA Rathod Bapurao) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూములను గిరిజనులు దర్జాగా సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం దొమ్మర్చౌడ్ తండాలో లబ్ధిదారుల�
బీఆర్ఎస్ సర్కారు చొరవతోనే దశాబ్దాల పోడు సమస్యకు పరిష్కారం దొరికిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుభీర్లో మండలంలోని గిరిజనులకు సుమారు 400 ఎకరాలకు పోడు పట్
Minister Indrakaran Reddy | ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, జల్ జంగల్ జమీన్ స్ఫూర్తితో అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామని అటవ�
పోడు భూముల్లో పంట సాగు చేసుకునేందుకు గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రోడ్లు, భవనాల శాఖ మంత్రి
పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు లబ్ధి చేకూర్చాలనే తపనతో సీఎం కేసీఆర్ పట్టాల పంపిణీ చేపట్టారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగులు, వృద్ధులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్�
గత నెల 30న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టగా, ఊరూరా ఉత్సాహంగా సాగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంత్రి అల్లోలతోపాటు ఎమ్మెల్యేలు, అధికారులు పోడ
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సోమవా�
గిరిజనులను ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) నుంచి మినహాయించేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. సోమవారం యూసీసీపై నిర్వహించిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో బీజేపీ ఎంపీ, ప్యానెల్ చైర్మన్ సుశీల్ �
CM KCR | గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్ర భుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రధానంగా ఆదివాసీల మూ డు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు �