మోదీజీ.. తొమ్మిదేండ్లుగా లేనిది ఇప్పుడే ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు గుర్తుకు వచ్చింది. 2024 ఎన్నికల కోసమేనా? మీ ప్రతిపాదన నిజంగా ఉమ్మడిదేనా? అందులో హిందువులు, గిరిజనులు, ఈశాన్యం అన్నీ ఉంటాయా?
మోదీజీ.. తొమ్మిదేండ్లుగా లేనిది ఇప్పుడే ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు గుర్తుకు వచ్చింది. 2024 ఎన్నికల కోసమేనా? మీ ప్రతిపాదన నిజంగా ఉమ్మడిదేనా? అందులో హిందువులు, గిరిజనులు, ఈశాన్యం అన్నీ ఉంటాయా?