Flood Situation | ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15కుపైగా చిన్నా పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు రాష్ట్రాలు వరద గుప్పిట్లో ఉన్నాయ�
Earthquakes | మణిపూర్లో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. అలాగే పలు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 11.06 గంటల సమయంలో తొలుత 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Rahul Gandhi : ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అలక్ష్యం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది కూడా లేని నేపథ్యంలో యూసీసీపై దూకుడుగా ముందుకు వెళ్లాలని అనుకొంటున్న బీజేపీకి.. తమ ఎన్డీయే కూటమిలోని ఈశాన్య రాష్ర్టాలకు చెందిన మిత్రపక్ష పార్టీలే బ్రేకులు వేస్తున్నాయి. ఆయా ర�
మోదీజీ.. తొమ్మిదేండ్లుగా లేనిది ఇప్పుడే ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు గుర్తుకు వచ్చింది. 2024 ఎన్నికల కోసమేనా? మీ ప్రతిపాదన నిజంగా ఉమ్మడిదేనా? అందులో హిందువులు, గిరిజనులు, ఈశాన్యం అన్నీ ఉంటాయా?
ఈశాన్య ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) సమీపంలో ‘ప్రళయ్’ పేరుతో వైమానిక విన్యాసాలు చేపట్టనున్నది. దీనికి కోసం ఐఏఎఫ్ ఇప్పటికే పలు సన్నాహాలు చేసింది.
ఉత్తర/ఈశాన్య గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కూడా వాతావరణం చల్లగా ఉంటున్నది. మరోవైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూ
నార్త్ఈస్ట్పై 5-1తో హైదరాబాద్ ఘన విజయం బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) అద్వితీయ ప్రదర్శన కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా టా�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మూడు లోక్సభ, 29 అసెంబ్లీ సీట్ల ఫలితాలను రౌండ్ల వారిగా రిలీజ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల బీ�
డెల్టా ప్లస్ వేరియంట్| ఈశాన్య భారతంలో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కేసులను త్రిపురలో గుర్తించారు. రాష్ట్రంలో 90 డెల్టా ప్లస్ కేసుల�