మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు 13 మంది ఆదివాసీ మహిళలను పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్ఐ తహసినొద్దీన్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తాళ్లపేట రేంజ్ పరిధి లింగాపూర్ బీట�
పోడు వ్యవసాయం గిరిజనుల హక్కు అని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుని జీవిస్తున్న గిరిజన, గిరిజనేతర సాగుదారులపై అటవీ శాఖ అధికారులు చేస�
తెలంగాణలో 31.78 లక్షల మంది (9.08 శాతం) గిరిజనులున్నారు. మొత్తం గిరిజనుల్లో బంజారాలు 20.44 లక్షల మంది (64.32 శాతం) ఉంటారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు లోక్సభ స్థానాలు ఒ�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ప్రతి సోమవారం వారసంత ఉంటుంది. సోమవారం ఉదయం మామిడిగూడ(జీ), మామిడిగూడ(బీ) గ్రామాలకు చెందిన దాదాపు 30 మంది పురుషులు, మహిళలు, పిల్లలతో కలిసి వారసంతకు వెళ్లారు.
MLA Rohitrao | గిరిజనులందరికి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే, డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు.
Srisailam | శ్రీశైలం ఆలయంలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం శ్రావణ అయిదవ శుక్రవారమైన ఈ రోజు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది.
తాండూర్ : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న కల్వర్టులు , రోడ్లు బాగు చేయాలని బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జీఎంకు తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీలు వినతిపత్రం అందజేశార�
Gujarat Tribals Protest | గుజరాత్లో వేలాది మంది గిరిజనులు భారీ నిరసన చేపట్టారు. పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళమెత్తారు. తమ ఇళ్ళు, సంస్కృతి, జీవనోపాధిని నాశనం చేసే ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమ�
ఆర్వోఎఫ్ఆర్ చట్ట ప్రకారం 2005 కంటే ముందు నుంచి పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించి జీవనాధారం కల్పిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
ఆదివాసీలు ఇప్పటికీ విద్య, వైద్య సేవలకు దూరంగా ఉన్నట్లు ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్ తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మం