బీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు న్యాయం జరిగిందని ఆ ఆర్టీ నేత బానోత్ కృష్ణ అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ డివిజన్ అందుగల గిఫ్కా నా
ఏజెన్సీ ప్రాంతంలోని సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారంలో తొలిసారి క్యాబినెట్ మీటింగ్ జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం దీని వల్ల ఆదివాసీలకు ఏం ఒరిగిందో చెప్పాలని గోండ్వానా దండాకారణ్య పార్టీ �
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీలో ఇటీవల కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ దారావత్ హేమలత, ఆమె భర్త, మిషన్ భగీరథ ఏఈ ధరావత్ బాలాజీతోపాటు మరికొంత మంది కలిసి ఆదివాసి గిర�
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ద్రోహం చేస్తున్నదని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు ముడావత్ రాంబల్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలోర మండిపడ్డారు. మున్సిపల్ వ�
సామాన్యులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్న పోలీసులు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు గోడం గణేశ్ ప్
ప్రభుత్వ అధికారుల తప్పిదం.. పట్టింపులేని తనంతో ఆ రెం డు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోనున్నాయి. గతంలో నెల్కి వెంకటాపూర్లోనున్న వందుర్గూడను విడదీసి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే
నల్లమల బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఇదే నల్లమల గిరిజనులు సర్వం కోల్పోయి ప్రాణాలు పోతుంటే పట్టించుకోకుండా ఉపఎన్నికలే ముఖ్యమైనట్టు వ్యవహరించడం సరికాదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్
bc reservations | మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని చిప్పల్ తుర్తి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ సంధ్యారాణి అన్నారు.
ఏళ్లతరబడి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను వారికే అప్పగించాలని, వారిపై అటవీ శాఖ అధికారుల దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడ�
ఏళ్లతరబడి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను వారికే అప్పగించాలని, వారిపై అటవీ శాఖ అధికారుల దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడ�
ఆదివాసీలు సాగు చేసుకుంటున్న రామన్నగూడెం భూములను వారికే అప్పగించాలని, ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి నర్సయ్య ప్ర�
ఆదివాసి భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసి గిరిజనులదేనని భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. బుధవారం ఇల్లెందు పట్టణం సాహితీ డిగ్రీ కళాశాలలో టి ఏ జి ఎస్ ఆధ్వర్యంలో ఏర
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆదివాసీలు చేపట్టిన ‘పోరుగర్జన’తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణ వీధులు జనసంద్రంగా మారాయి.