ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజనులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. కొండలు, గుట్టలు, అభయారణ్యాలు దాటి జలాన్ని తెచ్చుకుంటున్నారు. కాలినడకన రెండు కిలోమీటర్లు నడిచి చెలిమల నుంచి నీటిని తోడుకుంటున్నారు
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కుమ్మరి కుంట గ్రామాన్ని కమిషన్ సభ్యులతో కలిసి పర్యటించారు.
tribals protest | గిరిజన ప్రజలు ముఖ్యంగా మహిళలు గత కొన్ని రోజులుగా వినూత్నంగా నిరసన చేస్తున్నారు. దేశంలోని తొలి నదుల అనుసంధాన ప్రాజెక్ట్ వల్ల తమ ఉనికి కోల్పోతున్నట్లు ఆందోళన చెందుతున్నారు. మెడకు ఉరితాళ్లు తగిలిం
CP Amber Kishore Jha | గిరిజనులతో సున్నితంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకుని పోలీస్ శాఖ పట్ల విశ్వాసాన్ని పెంపొందిం చాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల గిరిజనులు ఆయోమాయానికి గురవుతున్నారు. ఇక్కడ నివసించే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కావడంతో బూత్ లెవల్ అధికారుల
MLA Kova Lakshmi | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన అందించారని ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి అన్నారు.
తరతరాలుగా నివసిస్తున్న తమ గ్రామాలను విడిచి వెళ్లె ప్రసక్తే లేదని, పునరావం పేరిట గ్రామాలను ఖాళీ చేయడం కంటే గ్రామాల్లోనే రోడ్లు, వంతెనలు, తాగునీరు, ఇండ్ల నిర్మాణాలు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని వివిధ గ్�
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ, వరుస వివాదాలు చిత్రాన్ని వెంటాడుతున్నాయి. ఇప్పటికే సి�
గిరిజనులకు మెరుగైన విద్యానందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సవతి ప్రేమను చూపిస్తుందని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్ ఆరోపించారు.
గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు పోతున్నదని గిరిజన సంక్
రాష్ట్ర బడ్జెట్లో గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యా యం చేసిందని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావాత్ రాంబల్నాయక్ మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ బుధవారం ‘చలో అసెంబ్లీ’ కార్�