Madras High Court: హిందువులు, బౌద్ధులు, సిక్కు మతస్థులకు మాత్రమే ఎస్సీ కోటా వర్తిస్తుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మద్రాసు హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. అసెంబ్లీ
Bangladesh | పొరుగదేశమైన బంగ్లాదేశ్ (Bangladesh) లో హిందువుల (Hindus) పై దాడులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో దాడి జరిగింది. కూమిల్లా (Coomilla) ప్రాంతంలో పూజ చేస్తున్న హిందువుల బృందంపై శనివారం గుర్తుతెలియని ద�
అమెరికాలో హిందువులు అత్యంత విద్యావంతులైన మత సమూహంగా ప్యూ రిసెర్చ్ సెంటర్ ఇటీవల నిర్వహించిన అధ్యయనం తేల్చింది. హిందువుల తర్వాతి స్థానంలో యూదులు ఉన్నారు. వాషింగ్టన్కు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ 2023-2
ఉత్తర భారతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించాలని బద్రినాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ నిర్ణయించింది.
Bangladesh : బంగ్లాదేశ్లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక చోట్ల హిందువులపై దాడులు చేస్తూ చంపేస్తున్నారు. వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్కడి హిందువులు ప్రాణాలు అరచేతిలో
భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. బంగ్లాలో హిందువులపై కొనసాగుతున్న అమానుష దాడులకు వ్యతిరేకంగా ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను తొలిగించడంతో మొదలైన
కుటుంబ విలువల పరిరక్షణకు ప్రతీ హిందువు నడుము బిగించాలనీ విశ్రాంత ఆర్మీ అధికారి బూర్గు జలపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా పెగడపల్లి మండలం బతికేపల్లిలో ఆర్ఎస్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యం
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది. 2010-2020 మధ్య కాలంలో ప్రపంచ జనాభా తీరును పరిశీలించి, ఈ నెల 9న విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ పదేళ్లలో ముస్లిం జనాభ�
కెనడాలో ఖలిస్థానీల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. తాజాగా హిందువులను దేశం నుంచి వెనక్కి పంపాలంటూ వారు విష ప్రచారం మొదలుపెట్టారు. కెనడాలోని 8 లక్షల మంది హిందువులను దేశం నుంచి వెళ్లగొట్టాలంటూ వేర్�
Anti-Hindu parade by Khalistan | కెనడాలోని సుమారు 8 లక్షల మంది హిందువులను బహిష్కరించాలని, వారిని భారత్కు పంపాలని ఖలిస్థానీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. టొరంటోలో హిందూ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోనులో ఉంచి�
Khanapur | కశ్మీర్లోని పహాల్గాంలో హిందువులే లక్ష్యంగా పర్యటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు.