ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని ఖైరదట్వా గ్రామంలో ఆదివాసులు పెర్సపేన్కు సంప్రదాయ పూజలు నిర్వహించారు.
బుధవారం సంప్రదాయబద్ధంగా గ్రామ పొలిమేరలో డోలి వాయిద్యాల మధ్య ఊరేగించారు. మరో మూడు రోజులపాటు పూజలు ఉంటాయని గ్రామపెద్దలు తెలిపారు.
– నార్నూర్, మే 3