తెలంగాణలో పండుల సమయంలో ఆర్టీసీ బస్సెక్కాలంటే భయమేస్తున్నదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఏ పండుగ వచ్చినా టీజీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచేస్తున్నదని ఘొల్లుమంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని కరంజి(టీ)లో బీఆర్ఎస్ సర్కారు హయాంలో కేసీఆర్ కాలనీలో 40 బెడ్ రూమ్ ఇండ్లున్న ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్�
ఆదిలాబాద్ జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. జూన్ మొదటి, రెండో వారాల్లో విత్తనాలు వేయగా వర్షాలు అనుకూలించడంతో మొదటిసారిగా వేసిన విత్తనాలు మొలకెత్తాయి.
Labourers | ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేసిన 346 కోట్ల రూపాయలను వెంటనే వాపస్ తీసుకోవాలని.. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే అనుభవజ్ఞులైన ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించాలన్నారు కుమ్రంభీం ఆసిఫా�
సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటూ పకడ్బందీగా రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని వైద్యాధికారి సంజీవ్ కుమార్ చెప్పారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సుంగపూర్ గ్రామంలో ఝరి �
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో రైతులు కడుపుమండి రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారు యూరియాను అందించడంలో విఫలమైందని ఆదివారం బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యూరియా కొరత వేధిస్తున్నది. అవసరాలకు సరిపడా నిల్వలు లేకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. సాగుకు ఎరువులు వేసే సమయం దాటిపోతుండడంతో రైతులు వేకువజామునే సహకార సంఘాలు, ఆగ్
గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో గంజాయిని కనుమరుగు చేసేందుకు ప్రజలు సహకరించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరు�
Jupally Krishna Rao | తన సొంత ప్రభుత్వంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదో రాదో తెలియదు.. అందుకే హామీలు ఇవ్వదలుచుక�