ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామస్తులు కొండను తవ్వి రోడ్డు వేసుకున్నారు. కొండపై ఉన్న రత్నాపూర్లో 150 గడపలు ఉండగా.. 400 పైగా ప్రజలు నివసిస్తున్నారు.
వైద్య సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి ఎస్ అనిత అన్నారు. తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఆకస్మిక
Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడా వద్ద జాతీయరహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తొలి విడుతలో ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. మరోవైపు మూడో విడుత ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ
రాష్ట్రంలో రోజురోజుకు చలి (Cold Wave) పెరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్టంగా కుమ్రం భీం జిల్లా గిన్నెదరిలో 6.6 డిగ్రీలు నమోదయింది. ఆదిలాబాద్లో జిల్లా �
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించే ఎయిర్ పోర్ట్కు కుమ్రం భీం పేరు పెట్టాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పేందోర్ దాది రావ్ డిమాండ్ చేశారు.
రక్తహీనత అంటే ఏమిటో తెలియదు.. పోషకాల లోపాల గురించి అవగాహన లేదు. కానీ, ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే.. పనిచేయడం. ఆ పని పదిమందికీ ఉపయోగపడటం. అధికారుల ఆలోచనను ఆచరణలో పెట్టింది ఆ మహిళ. తాను మాత్రమే కాకుండా 14 మంది మహిళ
నార్నూర్, డిసెంబర్ 02 : వృద్ధ దంపతుల ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్నారు కొందరు యువకులు. ఆదిలాబాద్ జిల్లా నానూరు మండల కేంద్రంలో రాత్రి ఎటూవెళ్లే దారిలేక అవస్థలు పడిన వృద్ధులకు అన్నం పెట్టి.. అండగా నిలిచారు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేరేడిగొండ మండలం బోథ్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు చర్యలు చేపడుతున్నట్లు, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు.
అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రై తు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లి గ్రామానికి చెందిన రైతు జలారపు లింగన్న (22) తన
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసులు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ధర్మయుద్ధం సభ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కాంగ�