ఆదిలాబాద్ జిల్లా బేల మా ర్కెట్లో సోయా రైతులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 20 రోజుల క్రితం రెండు వేల క్వింటాళ్ల సో యా పంటను బేల మార్కెట్ యార్డుకు తీ సుకొచ్చారు.
నెన్నెల మం డల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్�
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని ఆర్థిక సహాయం పేరిట మోసాలకు పాల్పడుతున్న మహమ్మద్ �
టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. పరీక్ష రాయడానికి బదులు.. పరీక్ష కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్షలా మారింది. పరీక్షను రాసేందుకు రాష్ట్ర సరిహద్దు నుంచి మరో రాష్ట్ర సరిహద్దు�
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగం క్రమంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే రెండు కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా 300 మంది యువత ఉపాధి పొందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్ల కిందట రూ.40 కోట్లతో మంజూరు �
ఐటీ రంగం విస్తృత పర్చడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గాంలో మూడెకరాల్లో రూ. 40 కోట్లతో ఐటీ టవర్ను నిర్మాణాన్ని చేపట్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసిరింది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి చలి కాలంలో ఉష్ణోగ్రతల�
Mukharake Farmers | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నా సమయానికి రైతు భరోసా వెయ్యక,ఇప్పటి వరకు 2 సార్లు రైతు భరోసా ఎగ్గొటి రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందన్నారు.
Viral Video | సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల గెలిచిన అభ్యర్థులపై దాడులకు దిగగా.. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థ�
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. మూడు విడుతలు పంచాయతీ ఎన్నికలు జరగగా.. రెండు విడుతల్లో సత్తా చాటిన మూడో విడుతలో పూర్తి అధిక్యత ప్రదర్శించింది.