disabled children | తాండూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయం భవిత సెంటర్ నందు దివ్యాంగ పిల్లలకు బుధవారం మండల విద్యాధికారి ఎస్ మల్లేశం ఆధ్వర్యంలో ఉచితంగా ఉపకరణాలు అందజేశారు.
EGS Staff | నార్నూర్, అక్టోబర్ 29 : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన టెక్నికల్ అసిస్టెంట్లను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని జాతీయ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు ప�
ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఎంఆర్ఐ తీయడానికి కంటే ముందు వేయాల్సిన కాంటెస్ట్ ఇంజక్షన్ అందుబాటులో లేకపోవడంతో ఆదివాసీ మహిళ సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది.
ఆదివాసీ గిరిజన దేవతలకు, దేవాలయాలను, దేవస్థానాలకు రక్షణ కల్పించి అభివృద్ధి చేయాలని ఆదివాసీలు కోరారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సునీల్, మండల పరిషత్ కా
స్నేహ(కౌమార దశకు భద్రత, పోషకాహారం, సాధికారత, ఆరోగ్యం) కార్యక్రమం ప్రధాన లక్ష్యం 15-18 సంవత్సరాల వయస్సు గల యువతులను శక్తివంతం చేయడమేనని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో వర్గపోరుతో సతమతమవుతున్న ఆ పార్టీకి కాంగ్రెస్ జిల్లా కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవుల ఎంపిక కొత్త
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ (Narnoor) మండల కేంద్రంలోని ఉప మార్కెట్ యార్డులో (Market Yard) దుర్వాసన వెదజల్లుతున్నది. దీంతో మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు వాసన తట్టు�
ఆదిలాబాద్ జిల్లాలో యేటా దీపావళి వరకు పంటలు చేతికొచ్చి పండుగను రైతులు సంతోషంగా జరుపుకునే వారు. యేటా మాదిరి ఈసారి దీపావళిని సంతోషంగా జరుపుకోవాల్సిన రైతులు పంటల కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోగా.. వ్యాపార, వాణిజ్య సము�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు, కౌలు రైతుల నమోదును పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి కొనుగోళ్లు, కౌలు ర�
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దండారీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏత్మాసూర్ పెన్కు ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేశా�