ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండ గోండు గూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు చెరువు సమీపం వద్ద నాటు సారా తయారీ స్థావరం పై ఆదివారం దాడులు నిర్వహించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజ్యమేలుతున్నది. ఎమ్మెల్యేలపై పార్టీలోని సీరియన్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే తిరగబడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి న�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామస్థులు తాగునీటి కోసం శనివారం రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఎస్సై ప్రవీణ్ చేరుకుని సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని తెలుపడంతో ఆందోళన విరమించారు.
ఆదివాసీ అడవి బిడ్డల హక్కులను ప్రభుత్వాలు కాపాడాలని, వారికి న్యాయం చేయాలని ఆదివాసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది ఆదివాసీ గిరిజన సమూహాల జే�
రికవరీ చేసిన ప్రజల డబ్బును సొసైటీకి ఇవ్వకుండా వాడుకున్న ఆర్డీసీసీ ఏజెంట్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. శనివారం వివరాలు వెల్లడించార�
పశువులను మేత కోసం తోలుకెళ్లిన దంపతులిద్దరూ అటవీ జంతువుల దాడిలో మృతిచెందిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం అచ్చల్లి అటవీప్రాంతంలో జరిగింది. అచ్చల్లికి చెందిన దూలం శేఖర్(45)- సుశీల (42) దం
సుందరశాలలో గురువారం యూరియా పంపిణీ చేయగా, ముత్తరావుపల్లి, దుగ్నెపల్లి, చెల్లాయిపేట, నర్సక్కపేట గ్రామాల నుంచి సుమారు 800 మంది రైతులు తరలివచ్చి క్యూ కట్టారు. వర్షంలో తడుస్తూ క్యూ లైన్లో వేచి ఉన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల చివరివరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.