ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. పంట అమ్మకానికి వచ్చిన రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డులోనే ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పంటను సేకరిం
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో మం ద మకరంద్ అన్నారు. సోమవారం పీవో క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు.
ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. మండుటెండను లెక్క చేయకుండా ప్రజావాణికి వచ్చి దరఖాస్తులు అందజేశారు. దరఖాస్తులను ఆన్లైన్ల
Viral Wedding | ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్కు చెందిన భూశెట్టి మహేందర్ భారతీల కుమారుడు భూశెట్టి సాయిచరణ్ పదేళ్ల క్రితం లండన్కు ఉన్నత చదువుల కోసం వెళ్లి అకడే వ్యాపారంలో స్థిరపడ్డారు. అదే సమయంలో �
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఆకాశవాణి కేంద్రం కీలక పాత్ర పోషిస్తున్నదని, ఆదిలాబాద్ రేడియో స్టేషన్ జిల్లాకు వరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి రైతులు భారీగా పంటలు నష్టపోయారు. మార్కెట్ యార్డులకు తెచ్చిన మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.
కారులో మౌళి 5జీ పేరిట నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న విక్రేతను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 150 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి.సునీల్కుమార్ తెలిపారు.
సంప్రదాయ వ్యవసాయ విధానాలకు స్వస్తి చెప్పి, వినూత్న సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
విద్యార్ధి దశలోనే వ్యాయామం ప్రాధాన్యతను గుర్తెరిగి.. మొబైల్ ఫోన్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచిం చారు. వేసవిలో విద్యార్థుల కోసం పొలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున�