ఆదివాసులు విద్య కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గాదిగూడ మండలంలోని దాబా(బీ) పంచాయతీ పరిధిలోని పౌన్నూర్లో ఎస్పీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు.
హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఒకేవిధంగా జరుపుకొంటారు. రంగులు చల్లుకుంటూ.. సందడి చేస్తారు. అయితే, ఉత్తర తెలంగాణలో మాత్రం మరింత ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇక్కడ రంగుల సందడితోపాటు పిల్లల జాజిరి పాటలు, కోలల మోతలూ
ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ అధికారులు, సిబ్బంది వ్యవహారశైలి ప్రైవేట్ వ్యాపారులకు వరంగా మారింది. జిల్లాలో 4.31 లక్షల ఎకరాల్లో వానకాలంలో రైతులు సాగు చేయగా 30 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తున్నదని అంచనా వేసినా �
KTR | ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జైలులో పెడితే మా నాయకులు భయపడుతారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని,
కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్ 252ను సవరించి డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డెస్క్జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కరీ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉట్నూర్ మండలంలో చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న నేలకొరిగాయి. మామిడి తోటలో పిందెలు రా�
మాజీ ఎంపీ బాల్క సుమన్ను భేషరుతుగా విడుదల చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సోమవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్ను పరామర్శిం�
ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్ను పరామర్శించేందుకు మంగళవారం కేటీఆర్ రానున్నారు. బాల్కసుమన్ను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతర�
Adilabad Airport | విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా భూసేకరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రైతులు బైటాయించి నిరసన తెలిపారు.
RTC Bus Accident | ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్పూర్లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు.
RTC Bus Accident | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం శ్యామ్పూర్లో సోమవారం ఉదయం బ్రిడ్జి పై నుంచి ఆర్టీసీ బస్సు కింద పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
Drinking Water Tank | చాలా రోజులుగా ట్యాంక్లో చెత్త చెదారం పేరుకుపోయి, నీరు పూర్తిగా మురికిగా మారినా మన్కుగూడ గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు అసలు పట్టించుకోలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.
పుదుచ్చేరిలోని ప్రతిష్టాత్మక జిప్మర్ సంస్థ నిర్వహించిన వర్ షాప్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ విభాగం ప్రథమ బహుమతితోపాటు రూ.5 వేల రివార్డు సాధించడంపై కలెక్టర్ రాజర్షి షా హర్షం వ్య�