కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని గతంలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ఆయన అన్నట్లుగానే కేసీఆర్ ఆనవాళ్లుగా ఉన్న గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
Jogu Ramanna | హౌజ్ అరెస్టులు లేవని ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్నామని నిన్న సీఎం పచ్చి అబద్దం చెప్పారు. నన్ను ఎన్నో సార్లు హౌజ్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు ఈ రోజు పరిగి వెళ్తుంటే ఈ రోజు ఎందుకు అరెస్టు చేశారు. స
నిర్మల్ జిల్లావ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి మొదలైన ఈదురుగాలుల బీభత్సం తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఈదురుగాలులతోపాటు వడగండ్ల వాన కురియడంతో కోతదశకు వచ్చిన వరి పైరు నేలవాలింది. ఇది దిగుబడిపై తీవ్ర ప్�
Farmer Suicide | రాబందు రేవంత్ రెడ్డి పాలనలో రైతులు పిట్టల్లా రాలుతున్నారు. రైతుబంధు సరిగా ఇవ్వక, సాగునీరు ఇయ్య చేతగాక, ఎరువులు సరిగా సరఫరా చేయక, పంటకు నష్టపరిహారం ఇయ్యక, పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించక రైతు ద్రో�
ఆశ కార్యకర్తలు అంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకనగా చూస్తున్నాయి. ప్రతి 1000 మంది జనాభాకు ఒకరి చొప్పున నియమితులైన వీరికి వేతన స్థిరీకరణ లేకుండాపోయింది. నెలంతా కష్టపడితే రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారు.
KCR | ముక్రా (కే) రైతులు నాగలి పట్టి మళ్లీ పల్లె పల్లెన సంక్షేమ పథకాలు అందాలంటే ‘కేసీఆర్ సారే కావాలి.. మళ్లీ కారే రావాలి..’ ‘రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి..’ అంటూ ప్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బుధవా రం కురిసిన అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కురిసిన వర్షానికి వరి, జొన్న పంటలు దెబ్బతిన్నాయి.
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటను కాపాడుకునేందుకు రెండు బోర్లు వేసినా చుక్క నీరు రాక సిద్దిపేట జిల్లాలో ఒకరు, దిగుబడి రాదేమోననే ఆందోళనతో ఆదిలాబాద్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతుండడంతో సాగుకు నీరు అందక పంటలు వట్టిపోతున్నాయి. కేసీఆర్ సర్కారు హయాంలో నిండుకుండలా ప్రవహించిన గోదావ
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో జిల్లా విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.