కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో.. నినాదం తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) సింగరేణి పరిరక్ష ణ సదస్సులు నిర్వహిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. అందులో భాగం
మా సమస్యలు వినండని సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు తరలివచ్చారు. ఆదిలాబాద్ కలెక్టర్ మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రాలు అందించారు. నిర్మల్ కలెక్టరేట్లో కలెక్టర్ భవేశ్ మి�
దేశ సేవకై యువత ముందుకు రావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. సోమవారం బోథ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల వెలువడిన నేవి ఫలితాల్లో ఉద్యోగం సంపాదించిన మెడిచేల్మ వంశీని శాలువాతో సన
నైరుతి రుతుపవనాలు బుధవారం ఈశాన్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వ�
వేలాది మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని.. కార్పొరేట్ సంస్థలకు పరిశ్రమను అమ్మకానికి పెట్టాయని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవా�
వేసవి సెలవులకు టాటా చెప్పి.. బడిబాట పట్టనున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు 50 రోజులకుపైగా ఆటాపాటలతో గడిపిన విద్యార్థులు.. నేడు(సోమవారం) పాఠశాలలు పునఃప్రారంభం కావడంత�
జొన్నలను కొనుగోలు చేసినప్పటికీ గోదాముల కొరత కారణంగా తరలింపు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తాలో వాహనాలతో రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి పంటను గోద
నేటి బాలలే రేపటి భారతదేశ నిర్మాణ శిల్పులని, భవిష్యత్ భారతదేశం బాలల చేతుల్లోనే ఉందని, వారి సమగ్ర అభివృద్ధి ద్వారానే దేశం పురోగతి సాధిస్తున్నదని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బాలల సమస్యలను తెల
బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవంలో భాగంగా చెరువుల్లో ఉచితంగా చేపల పెంపకం పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం మత్స్యకారులను ఉపాధిని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడింది. అప్పట్లో జిల్