స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వా రా కలెక్టర్లు, పోలీసులు, అధికారులతో సమావేశం ని
KTR | ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు.
మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, రైతుల సమస్యలను పరిష్కరిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు అధైర్య పడకూడదని, రైతులకు అండగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇ
పండించిన పంట కొనే దిక్కులేక, పట్టించుకొనే నాథుడు లేక సంక్షోభంలో చిక్కుకున్న రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మద్దతు ధర అం దక దగాపడ్డ రైతులకు భరోసా ఇచ్చేందుకు పోరుబాట పట్టేం�
ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సోయాబిన్ను క్వింటాల్కు మద్దతు ధర రూ.5,328తో సేకరిస్తున్నారు.
Ginning Mills | పత్తి కొనుగోలులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ ) అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు జిన్నింగ్ వ్యాపారులు ఆందోళన బాట పట్టారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గల కొనుగోలు కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనతో మొక్కజొన్న రైతులు అవస్థలు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనదారులు నడుంనొప్పి వస్తుందని, వాహనాలు మరమ్మతులకు వస్తున్నాయని పేర్కొంటున్నారు.
కోడిగుడ్డు ధర కొండెకి కూర్చున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు చోట్ల రూ. 7కు చేరింది. వినియోగంతో పాటు ధర పెరిగింది. అంతకుముందు రూ.5 ఉన్న ఎగ్ ప్రస్తుతం రూ. 6 నుంచి 7 వరకు ఎగబాకింది. పెరిగిన ధరలతో వినియోగదా
ఎస్జీఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి అండర్-17 హ్యాండ్బాల్ టోర్నీలో ఆదిలాబాద్, వరంగల్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఆదివారం తొలుత జరిగి