కేంద్రం తీరుపై నిర్వాసితుల ఆగ్రహం మా భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ పరిశ్రమ భూముల్లో పంటల సాగుకు సిద్ధం ఆదిలాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ సీసీఐని పునః ప్రారంభించేందుకు కేంద్రం సుము
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కాంస్య విగ్రహాన్ని త్వరలోనే నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ని�
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్ర సామగ్రి వేలాన్ని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీసీఐ భూ నిర్వాసితులు గురువారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-నాగ్పూర్ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్త
ఆదిలాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరడుగొండ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..నేరడిగొండ మండలం కుప్టౌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొన�
ఆదిలాబాద్ : సిమెంట్ పరిశ్రమ యంత్ర సామగ్రి కేంద్ర ప్రభుత్వం వేలం వేయడం నిరసిస్తూ పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం అదిలాబాద్ నాగ్పూర్ రోడ్డుపై ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించ
Neradigonda | నేరడిగొండ (Neradigonda) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్తి బ్రిడ్జిపై బుధవారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం బైకును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై
రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని హర్టికల్చర్ డీజీఎం రాంమోహన్ సూచించారు. మండలంలోని తాడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించారు
ఆదిలాబాద్ : ఆదిలాబాద్లోని సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సాధన సమితి నాయకుడు నా�
ఆదిలాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస�