ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు వారిని బెదిరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం పట్టణానికి చెందిన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు డిమాండ్ చేశ
CM KCR | నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం అనంతరం ఎల్లపెల�
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ (Katakam Sudarshan) మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు (Maoist) పార్టీ ప్రకటించింది.
తొమ్మిదేళ్లుగా రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పాలిస్తున్నదని, కేంద్రంలో బీజేపీ సర్కారు కూడా ఉన్నదని, కమలనాథులు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్�
Water | తుప్పు పట్టిన యంత్రాలు.. ఏళ్ల తరబడి వాడుతున్న క్యాన్లు.. నాచు, పాకురుతో నీటి నిల్వ ట్యాంకులు, పరిసరాల్లో పాటించని పరిశుభ్రత.. అనుమతులు లేవు.. నిబంధనలు బేఖాతర్.. ఇలా మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల�
రాష్ట్రంలో అడవుల పెంపునకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా హరితహారం కార్యక్రమా న్ని ప్రారంభించింది. గడిచిన ఏడు విడుతల్లో కో ట్లాది మొక్కలు నాటింది.
ఆదిలాబాద్ పట్టణ పరిధిలో రూ.55 కోట్లతో నూతన కలెక్టరేట్, రూ.40 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణ భూమిపూజకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు.
సమైక్య రాష్ట్రంలో ఒక్కో జిల్లా విస్తీర్ణంలో ఎంత పెద్దగా ఉండేదో అందరికీ తెలిసిం దే. పనిపడి ప్రజలు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, ఇతర కార్యాలయాలకు వెళ్లాలంటే రోజంతా టైం పట్టేది. తిప్పలుపడి పోతే ఒక్కోసార�
తెలంగాణ కశ్మీర్గా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఉదయం మంచు కురుస్తుండగా.. మధ్యాహ్నం ఎండ కాస్తున్నది. సాయంత్రం వేళలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నది. గు
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టనున్న వార్ధా బరాజ్కు సంబంధించి రూ.4,874 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని సాగునీటి పారుదలశాఖ ప్
నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్కు చెందిన రాధిక-లింగన్నలకు అభిగ్న, అఖిల కవల కూతుళ్లు. పెద్ద కూతురైన అభిగ్నను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయికుమార్తో నవంబర్ 11, 2021న పెళ్లి చేశారు.
గిరిజనుల ఆర్థికాభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవో క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సమా వేశం నిర్వహించ�
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పట్ణణంలోని 12 కేంద్రాల్లో 4,820 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 4,768 మంది హాజరయ్యారు. 52 మంది గైర్హాజరయ