ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాల(కే) పంచాయతీ పరిధిలోని దుబ్బగూడకు చెందిన కొడప సురేశ్-యశోద దంపతుల కుమారుడైన రాజేశ్కు పుట్టిక నుంచి రెండు కాళ్లు, చేతులు ముడుచుకుపోయాయి. గ్రామంలోని ఫ్లోరైడ్ నీటిని త
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బోథ్ మండలంలో అరగంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. బోథ్ మార్కెట్ యార్డుతోపాటు సొనాల, �
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియను పకాగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ క�
ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 37 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలను తన�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగా యి. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జా తీయ జెండాను ఎగురవేశారు. ముందుగా అమరవీరుల స్తూపం
హైవేలపై నిర్మానుష్య ప్రదేశాలలో పార్ చేసిన భారీ వాణిజ్య వాహనాలే లక్ష్యంగా చేసుకొని అంతర్రాష్ట్ర స్థాయిలో చోరీలకు పాల్పడుతున్న భారీ వాహన దొంగల ముఠాను మావల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్ల�
‘ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.. మార్కెట్ యార్డులో ఇబ్బంది పడుతున్నం..సారూ.. జొన్నలు కొనుండ్రి’ అంటూ ఆదిలాబాద్ కలెక్టర్కు మేడిగూడకు చెందిన రైతు క్యాతం రామిరెడ్డితో పాటు పలువురు రైతు
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అన్నదాతలను అతలాకుతలం చేసింది. ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వరంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వడ్లు, మక�
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. పంట అమ్మకానికి వచ్చిన రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డులోనే ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పంటను సేకరిం