తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మాణం చేపట్టిన ఆదిలాబాద్ ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది.
Vedma Bhojju | కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత నియోజకవర్గం ఖానాపూర్లో జరుగుతున్న ఓ అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫోటోకే దిక్కు లేకుండా పోయింది.
అభిమానం ఉంటే అడుగులు ఆగవు.. ఆరాధించే నాయకుడిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్ష ఉంటే దూరం లెకే కాదు.. దీనికి నిదర్శనంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన ఇద్దరు సామాన్యులు సుమారు 3
Congress leaders | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పీఏసీ(PAC) సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally)ముందే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి(Congress leaders) గొడవప
ఎయిర్ పోర్ట్ భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అపోహలు, సందేహాలను నివృత్తి చేస్తూ అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.
Adilabad : ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రొఫెసర్ ఖాసీం డిమాండ్ చేశారు. బుధవారం సీసీఐ సాధన కమి�
ఆదిలాబాద్ సి మెంట్ పరిశ్రమ పునఃప్రారంభం కోసం చేస్తు న్న ఉద్యమానికి గ్రామాల నుంచి మద్దతు పె రుగుతున్నది. ఇందులో భాగంగా రెండో రో జు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో చాం ద గ్రామస్తులు పాల్గొని సంఘీభావం ప�
ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. సీసీఐ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలనే డిమాండ్తో సీసీఐ సాధన కమిటీ ఆధ్
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లి(బీ)కి చెందిన రైతు మోతే అశోక్ (48)ది ప్రభుత్వ హత్యేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ దవాఖానకు వెళ్లి అశోక్
ఆదిలాబాద్లో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టులో తమ భూములతోపాటు పట్టణం నుంచి వచ్చే రహదారిపోతే తమకు ఉపాధి లేకుండా పోతుందని అనుకుంటవాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. రైతులతోపాటు స్థానికులు ఆదిలాబాద్ కలెక్ట
Villagers Protest | ఆదిలాబాద్లో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టు కోసం తమ గ్రామ రోడ్డును తీసుకుంటే మొత్తం గ్రామాన్ని తీసుకోవాలని కోరుతూ అనుకుంటా గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షా అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 109 దరఖాస్తులు వచ్చ