ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నార్నూర్లో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం నార్నూర్,జూలై1: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా పర�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ భైంసా, జూలై 1 : పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని నర్సి�
ముఖ్యమంత్రి కేసీఆర్ను చూస్తే వారికి వణుకు గల్లీల్లో జాతీయ నాయకుల పర్యటనలే ఇందుకు నిదర్శనం ప్రజలను మభ్యపెట్టి సభకు తరలించే యత్నం సీసీఐ తెరిపిస్తామని ఆ పార్టీ ఎంపీ ప్రకటన చేయించాలి ఆదిలాబాద్కు కేంద్ర�
సీఎం కేసీఆర్తోనే సర్కారు బడులకు కొత్తరూపు కార్పొరేట్కు దీటుగా ఫలితాలు అభినందనీయం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇంటర్, పదో తరగతి టాపర్లకు సన్మానం నిర్మల్ అర్బన్, జూలై 1 : సామాన్యులు కూడా ఉన్నత విద్�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్, జూలై 1: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి స్ఫూర్తితో ప్రతి వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన
బోథ్ సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్ ఘనంగా డాక్టర్స్ డే బోథ్, జూలై 1: వైద్య వృత్తి ఎంతో గొప్పదని బోథ్ సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. స�
మండలంలో 439 మంది పరీక్ష రాయగా 431 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో మధుసూదన్ తెలిపారు. స్వర్ణ, చించోలి(బి), ఆలూర్, కౌట్ల(బి), జామ్, బీరవెల్లి, జామ్ కేజీబీవీ, జామ్ గురుకుల పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయన
పాలిటెక్నిక్ కళాశాలల్లో 2022 మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 2,975 మంది విద్యార్థులకు 2,721మంది హాజరుకాగా.. 254 మంది గైర్హాజరయ్యారని కోఆర్డినేటర్
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉ త్తమ ప్రతిభ చూపారు. 139 మంది విద్యార్థులు 10/10 జీపీ ఏ మార్కులను సాదించారని పాఠశాల నిర్వాహకులు తెలిపా రు. పదో తరగతి ఫలితాల్లో మం చి మార్కు�
Adilabad | పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు మార్గనిర్ధేశనం చేయడానికి ఆదిలాబాద్ పట్టణంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు జరుగుతున్నది.