ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం చింతల్బోరి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దగూడకు చెందిన మండాడి రేణుక బోథ్ సీహెచ్సీలో ఈనెల 21న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జాడే దయానంద్ తల్లి శాంతాబాయి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు.
ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంట్లకు జనం రూ.10 వేలు ముట్టజెప్పాల్సిందే. అనధికారిక లే అవుట్లు, ఎన్వోసీ భూముల్లో ప్లాట్లకు ఒక్కో రిజిస్ట్
తెలంగాణను నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని గొప్పలకు పోయిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండేళ్లుకావస్తున్నా ఆ విషయమై నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భ�
మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు, రోడ్లు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు తాండూర్ తహశీల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరహార దీక్ష మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది.
కుభీర్ మండల కేంద్రం కుభీర్ లోని ప్రధాన కూడలి (చౌక్) గత కొన్ని నెలలుగా అంధకారంలో మగ్గుతోంది. పట్టించుకునే నాధుడు లేక ప్రజలు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్మరికుంట అక్రమణలతో స్థానికులు నష్టపోవాల్సి వస్తుంది. నీటి పారుదల శాఖ పరిధిలోని 4.20 ఎకరాల్లో కమ్మరికుంట విస్తరించి ఉండగా.. గతంలో రైతులు కుంటలోని నీటిని సాగుకు ఉపయోగించే వ�
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం కురిసిన వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంటలను వరద నీరు ముంచెత్తింది. వాగులు ఉప్పొంగడంతో రహదారులు తెగిపోయి వంతెనలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల రాకపోకలకు నిలిచా
ఇటీవల ఆదిలాబాద్, ఖమ్మం అడవుల్లో వెలుగుచూసిన బ్లూ మష్రూమ్(నీలిరంగు) పుట్టగొడుగులు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ)కు చేరాయి.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తింది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్ర�