ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కలెక్టర్ కార్యాలయం కుప్పకూలింది. 60ఏండ్ల క్రితం నిర్మించిన ఈ కలెక్టరేట్ భవనంలో రెవెన్యూతోపాటు ఇతర శాఖల కార్యాలయాలు కొనసాగుతున్నా�
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వంతెన ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షాలతోపాటు సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీరు వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు 16న కురిసిన భారీ వర్షం అన్నదాతలను అపార నష్టానికి గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా వరదల కారణంగా రైతులు 18,310 ఎకరాల్లో పంటలు నష్టపోయారు. పత్తి 14,225 ఎకరాలు, సోయా 3,152 ఎకరాలు, కంది 473 ఎకరాలు, మొ�
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓటరు జాబితాలను మీ సేవ, ప్రతిపక్ష నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రత్యర్థుల జాబితాను తారుమారు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడిగామ(బీ) గ్రామానికి చెందన�
ఖాయిలాపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆదిలాబాద్ ప్లాంట్ను పునరుద్ధరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు రవాణా పరమైన ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకు రోడ్లు దెబ్బత�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథులు శనివారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. జిల్లాకేంద్రంలో శోభాయాత్రను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, ఎస్పీ జానకీ షర్మిలతో కల
ఓ వైపు ఇటీవల కురిసిన వర్షాలు..మరోవైపు జాతీయ రహదారి 353(బీ) నిర్మాణ పనుల కోసం భారీ వాహనాల రాకపోకలు, ఇంకో వైపు గుంతల మయమైన దారులకు ప్రభుత్వం మరమ్మతులు చేయించకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని రోడ్లు అధ్�
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వాగుపై రూ.4.50 కోట్లతో నిర్మించిన వంతెన వర్షాలకు నీటిపాలు అవుతున్నది. వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి చిన్నపాటి వర్షాలకే వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో వాహనదా
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మల్లంగి గ్రామానికి చెందిన జాడే శంకర్, జాదవ్ కృష్ణ, జాదవ్ మిథున్, జాదవ్ మిట్టు వ్యవసాయ పనులు ముగించుకొని బుధవారం సాయంత్రం ఇంటికి వస్తున్నారు.