ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డుల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీసీఐ కేంద్రాలు మూసివేస్తున్న నేపథ్యంలో పత్తి రైతులు �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు కనిపించింది. మొత్తం 10 మున్సిపాలిటీల్లో ఐదింటిలో కారు దూసుకుపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసు�
వరుస దొంగతనాలకు పాల్పడిన గజదొంగను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 11.4 తులాల బంగారం, 20 తులాల వెండి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తీసుకొస్తున్న కలపను పట్టుకున్నామని ఏడీఎఫ్ విశ్వనాథ చినబూసరెడ్డి తెలిపారు. గురువారం అటవీ శాఖ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు గురువారం ఇచ్చిన భారత్ బంద్ జయప్రదం అయింది. సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలతో �
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు నేడు(శుక్రవారం) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. కాస్త గందరగోళ పరిస్థితు�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు నేడు(బుధవారం) పోలింగ్ నిర్వహించనున్నా రు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణం గా పోలింగ్ కేంద్రా
ఆదిలాబాద్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్
ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు తరలించిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన జేఏసీ నాయకులు ఖానాపూర్ ఓ�
ఆదిలాబాద్ పట్టణంలో ఆహ్లాదాన్ని పంచే చెరువులు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అనవాళ్లు కోల్పోతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఖానాపూర్, కుమ్మరికుంట, సరస్వతి చెరువులు ఉన్నాయి. గతంలో ఈ చెరువుల కింద రైతులు సా�
గుప్త నిధుల పేరిట మోసం చేసిన నకిలీ బాబా సహా ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వి�