ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో రైతులు కడుపుమండి రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారు యూరియాను అందించడంలో విఫలమైందని ఆదివారం బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యూరియా కొరత వేధిస్తున్నది. అవసరాలకు సరిపడా నిల్వలు లేకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. సాగుకు ఎరువులు వేసే సమయం దాటిపోతుండడంతో రైతులు వేకువజామునే సహకార సంఘాలు, ఆగ్
గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో గంజాయిని కనుమరుగు చేసేందుకు ప్రజలు సహకరించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరు�
Jupally Krishna Rao | తన సొంత ప్రభుత్వంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదో రాదో తెలియదు.. అందుకే హామీలు ఇవ్వదలుచుక�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కలెక్టర్ కార్యాలయం కుప్పకూలింది. 60ఏండ్ల క్రితం నిర్మించిన ఈ కలెక్టరేట్ భవనంలో రెవెన్యూతోపాటు ఇతర శాఖల కార్యాలయాలు కొనసాగుతున్నా�
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వంతెన ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షాలతోపాటు సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీరు వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు 16న కురిసిన భారీ వర్షం అన్నదాతలను అపార నష్టానికి గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా వరదల కారణంగా రైతులు 18,310 ఎకరాల్లో పంటలు నష్టపోయారు. పత్తి 14,225 ఎకరాలు, సోయా 3,152 ఎకరాలు, కంది 473 ఎకరాలు, మొ�
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓటరు జాబితాలను మీ సేవ, ప్రతిపక్ష నాయకులు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రత్యర్థుల జాబితాను తారుమారు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడిగామ(బీ) గ్రామానికి చెందన�
ఖాయిలాపడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆదిలాబాద్ ప్లాంట్ను పునరుద్ధరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు రవాణా పరమైన ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకు రోడ్లు దెబ్బత�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథులు శనివారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. జిల్లాకేంద్రంలో శోభాయాత్రను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, ఎస్పీ జానకీ షర్మిలతో కల