Marlawai Village | అద్వాన్నంగా మారిన రోడ్ల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుండెబ్బ మండల అధ్యక్షుడు మధురాజ్ మడావి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టు 16న జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షం కారణంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలకు నష్టం జరిగింది. వరద నష్టంపై అధికారులు నిర్వహించిన సర్వే నివేదికలో పలు కాలనీల ప్రస్తావన లేకపోవడంతో స్
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 28 జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు శుక్రవారం ప్రా�
Rathod Janardhan | బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎర్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
నిర్మల్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. స్వర్ణ, సాత్నాల, గడ్డెన్నవాగు, కడెం ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేయడంతో వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాల నేపథ్యంలో 44వ జాతీయ రహదారిపై (NH 44) ట్రాఫిక్ జామ్ (Heavy Traffic Jam) అయింది. వరద ఉధృతికి భిక్నూర్ సమీపంలో జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి హైదారబాద్ వైపు వెళ్లే వాహనాలు జంగంపల్లి నుంచి టెక్
భారీ వర్షాల నేపథ్యంలో 44వ జాతీయ రహదారిపై (NH 44) భారీగా ట్రాఫిక్ జామ్ (Heavy Traffic Jam) అయింది. వరద ఉధృతికి బిక్కూర్ వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి హైదారబాద్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.
ఉమ్మడి మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలను భారీ వర్షం (Heavy Rains) అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలక�
గురువారం మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్ర వెల్లడించింది. అదేవిధంగా జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న
సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పలు ఆందోళనలు జరిగా యి. ఐదు నెలలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ విడుదల చేయాలంటూ రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం చింతల్బోరి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దగూడకు చెందిన మండాడి రేణుక బోథ్ సీహెచ్సీలో ఈనెల 21న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జాడే దయానంద్ తల్లి శాంతాబాయి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు.