‘కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరతో సోయా కొనగోలు చేయాలని, తేమతో సంబంధం లేకుండా పత్తిని సేకరించాలని, సంక్రాంతి లోగా యాసంగి పంటలకు రైతు భరోసా విడుదల చేయాలని, యూరియా యాప్ను ఎత్తివేయాలని..’ డిమాండ్ చేస్తూ బీ�
ప్రభుత్వం సోయాబీన్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లా బంద్లో భాగంగా ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సోయాబీన్ పంటను కొని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వ�
Jogu Ramanna | కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల గురించి పట్టింపు లేదని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాటలోనే బీజేపీ ఎ�
Education | నేను మీలాగే విద్యార్థి దశ నుంచి ఉన్నత చదువులు చదివి రాజకీయంలోకి అడుగుపెట్టానన్నారు నార్నూర్ సర్పంచ్ బానోత్ కావేరి అన్నారు. ప్రజా సేవ కోసం ప్రజలు తనను సర్పంచ్గా గెలిపించారని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మా ర్కెట్లో సోయా రైతులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. 20 రోజుల క్రితం రెండు వేల క్వింటాళ్ల సో యా పంటను బేల మార్కెట్ యార్డుకు తీ సుకొచ్చారు.
నెన్నెల మం డల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్�
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని ఆర్థిక సహాయం పేరిట మోసాలకు పాల్పడుతున్న మహమ్మద్ �
టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. పరీక్ష రాయడానికి బదులు.. పరీక్ష కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్షలా మారింది. పరీక్షను రాసేందుకు రాష్ట్ర సరిహద్దు నుంచి మరో రాష్ట్ర సరిహద్దు�